నిజామాబాద్

కుల వివక్షకు దూరంగా ఉండాలి

కామారెడ్డి,నవంబర్‌4 (జనంసాక్షి) : చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, దళితులపై కుల వివక్ష చూపరాదని తాడ్వాయి తహసీల్దార్‌ శ్రీనివాసరావు అన్నారు. సమాజంలో మానవులంతా ఒక్కటే అన్నారు. …

బోధనారుసుముల చెల్లింపులో ఆలస్యం

సకాలంలో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు నిజామాబాద్‌,అక్టోబర్‌4 (జనంసాక్షి):   ఉన్నత విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు సకాలంలొ అందకపోవడంతో వారు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు.  ప్రభుత్వం …

సమస్యలు పరిష్కరించకుండా నిందాలా?: డిసిసి

నిజామాబాద్‌,అక్టోబర్‌ 4 (జనంసాక్షి): రైతులకు రుణమాఫీ చేయని కేసీఆర్‌ మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయల పథకాలకు కోట్లు ఎలా కుమ్మరిస్తున్నారని డిసిసి చీఫ్‌ తాహిర్‌ బిన్‌  అన్నారు.  …

నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులకు భరోసా

నిజామాబాద్‌,అక్టోబర్‌ 4(జనంసాక్షి):  నిజాంసాగర్‌ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. శ్రీరాంసాగర్‌ నుంచి నీరు విడుదలతో పంటలకు ఢోకా లేదని అన్నదాతలు అంటున్నారు. సాగర్‌  నిండితే నిజామాబాద్‌ …

సీపీఎస్‌ పింఛను విధానం రద్దు చేయాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):   సీపీఎస్‌ పింఛను విధానంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఉపాధ్యా సంఘాల నేతలు పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలిట గుదిబండగా మారిన సీపీఎస్‌ …

కిరాణ వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడొద్దు, వాడితే జరిమాన, కేసులు

– మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ భీమ్‌గల్‌, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) : భీమ్‌గల్‌ పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో …

ఘనంగా మాజీ ప్రభుత్వ విప్ అనిల్ జన్మదిన వేడుకలు

భీమ్‌గల్‌, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) : భీమ్‌గల్‌ మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో గురువారం మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఈరవత్రి …

భీమ్‌గల్‌ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహాశీల్ధార్ కార్యాలయం ముందు దర్నా, వినతి

భీమ్‌గల్‌, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) : భీమ్‌గల్‌ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, టీ యూ డబ్లూ జే …

మద్యం దుకాణాలపై వ్యాపారుల ఆసక్తి

లాభాలు వస్తాయన్న భావనలో ఎదురుచూపు కామారెడ్డి,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  మద్యం దుకాణాల టెండర్లకు గడువు సవిూపిస్తుండడంతో జిల్లాలో సందడి మొదలైంది. దుకాణాలు చేజిక్కించుకునేందుకు ఆశావహులు దృష్టి సారిస్తున్నారు.  జిల్లాలో …

ప్రజలను భాగస్వామ్యం చేయాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     జిల్లాలోని ప్లలె సీమలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. ప్రజలకు సేవ చేయడం ప్రజా …

తాజావార్తలు