Main

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క

నిజామాబాద్, జూలై 04 : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం జనం సాక్షి వెంగల్ పాడ్, తిర్మన్ పల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శనివారం జిల్లా …

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి

పర్వతగిరి, జూలై 04 (జనం సాక్షి) స్వాతంత్య్ర సంగ్రామ విప్లవ జ్యోతి, మన్యం వీరుడు, సాయుధ పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పర్వతగిరి మండల …

యువత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): నిరుద్యోగ యువత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు. సింగరేణి సంస్థ సి.ఎస్.ఆర్ నిధులతో భూపాలపల్లి పరిసర …

సకాలంలో వర్షాలు కురవాలని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు – అన్నసత్రం నిర్వహణ

సిరికొండ, జూలై 04 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని గాడ్కోల్ గ్రామంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నసత్రం ఏర్పాటు చేశారు. …

బ్రిక్స్ దేశాల కార్మిక సంఘాల సహకారం మరింత బలోపేతం కావాలి

బండారు దత్తాత్రేయ.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సమ్మిట్ సచివాలయం ప్రారంభం.. 14 నుంచి 16 వరకు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరం (TUF) సమ్మిట్.. చైర్మన్ సుంకరి …

భూహక్కు సభకు పోలీసుల అడ్డుకట్ట.. ఉప్పల్ బాగాయత్‌లో భారీ బందోబస్తు

చెంగిచెర్లకు వేదిక మార్పు చేసినా అక్కడా పోలీసుల మోహరింపు టెంట్లు తొలగించిన పోలీసులు.. పలువురికి నిరోధక అరెస్టులు ఉప్పల్, జూలై 2 (జనం సాక్షి): ఉప్పల్ నియోజకవర్గ …

గంభీరావుపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా నిమ్మల తిరుపతి గౌడ్ నియామకం..

గంభీరావుపేట జూలై 02(జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా బుధవారం రోజున టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ …

చేవెల్లో ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

చేవెళ్ల,జూలై 01 (జనంసాక్షి) బస్సు కోసం వేచి చూస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని షాబాద్ చౌరస్తాలో చోటు …

ఘటనా స్థలాన్ని పరిశీలించిన చైర్మన్ సమతా వెంకట్ రెడ్డి

చేవెళ్లలో వీధి కుక్కల బీభత్సం 18 మేకలు మృతి చేవెళ్ల, జూలై 01 (జనంసాక్షి) మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలు ఘోర కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి …

సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ – మొక్క నాటిన సీపీ సాయి చైతన్య

సిరికొండ, జూన్ 30 (జనం సాక్షి ) నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ …

తాజావార్తలు