మహబూబ్ నగర్

శాంతి భద్రత సమస్యల పరిష్కారం కోసం పోలీసు శాఖ పనిచేస్తుంది

ఏ ఎస్పీ. బి.రాములు నాయక్. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 19 (జనం సాక్షి); శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై పోలీసు శాఖ పూర్తిస్థాయిలో పని చేస్తుందని జోగులాంబ …

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

మల్దకల్ సెప్టెంబర్ 19 (జనంసాక్షి)జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన అమరవాయి కాంప్లెక్స్ లోని ప్రాథమిక పాఠశాల పాల్వాయి ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం …

అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదు

నాలుగు మాసాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి ** దసరా తర్వాత ఇళ్ల నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ,**. మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రసమయి …

డబుల్ ఇంజన్ సర్కార్కు అవకాశం ఇస్తే టీఆర్ఎస్ మంత్రుల అవినీతి మొత్తం కక్కిస్తాం..

– బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి వనపర్తి బ్యూరో, సెప్టెంబర్ 19, జనంసాక్షి :  వనపర్తి నియోజకవర్గం లోని    శ్రీరంగాపూర్ మండలం …

ప్రజావాణిలో ఫిర్యాదులను పరిష్కరించండి

కలెక్టర్  ఏ. ఓ. యాదగిరి.                                  …

బోథ్ ఎమ్మెల్యేకు ఘన సన్మానం.

నెరడిగొండ సెప్టెంబర్19(జనంసాక్షి): గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచి కైతి లబనా సమాజానికి ఎస్టి లో చేర్పించాలని ప్రబుత్వం దృష్టికి తీసుకెళ్లిన బోథ్ శాసనసభ్యులు రాఠోడ్ బాపురావుకు సోమవారం …

చికిత్స పొందుతూ యువకుడు మృతి

మల్దకల్ సెప్టెంబర్ 19 (జనంసాక్షి) మండల పరిధిలోని పాల్వాయి గ్రామంలో గత మూడు రోజుల క్రితం వ్యవసాయ పొలంలో పత్తి చేనుకు క్రిమిసంహారక మందు పిచికారి చేస్తుండగా …

తోటి ఆటో డ్రైవర్ కుటుంబానికి చేయూత

రుద్రంగి సెప్టెంబర్ 19 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పుల్లూరి సురేష్ అనే ట్రాలీ ఆటో డ్రైవర్ ఇటీవల గుండెపోటుతో మరణించగా నిరుపేద కుటుంబమైన …

దళిత బంధు ద్వారా ఉపాధి అవకాశాలు.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్19 నిరుపేదలకు దళిత బంధు ద్వారా ఉపాధి అవకాశాలు రావడం హర్షనీయమని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.సోమవారం నెరెడ్ మెట్ డివిజన్ యాప్రాల్ కు చెందిన పరిమళ …

ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లకు ఈ నెల 30 వరకు గడువు పెంపు.

అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ సమన్వయకర్త షేక్ కాజా బి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్19 (జనంసాక్షి): అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో 2022-23 విద్యా సంవత్సరానికి …