మహబూబ్ నగర్

అజయ్ అన్న సేవాదళం అధ్వర్యంలో కేజివిబి స్కూల్ కు వాటర్ పంప్ వితరణ

గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 18 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కె జి వి బి స్కూల్ నందు విద్యార్థినులకు గతంలో వాటర్ …

ప్రపంచ వెదురు దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మేదరి మహీంద్ర సంఘం సభ్యులు…

గద్వాల ప్రతినిధి సెప్టెంబరు18 (జనంసాక్షి):- గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రపంచ వెదురు దినోత్సవం సందర్బంగా జోగులాంబ గద్వాల జిల్లా మేదరి మహీంద్ర సంఘం సభ్యులు సుంకులమ్మ మెట్టు …

ఐటిఐ బాసరకు ఎంపికైన విద్యార్థికి కేఎల్ఆర్ ఫౌండేషన్ చేయుత

గరిడేపల్లి, సెప్టెంబర్ 18 (జనం సాక్షి): గడ్డిపల్లి ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదివి 10 జీపీఏ  సాధించిన విద్యార్థులు గోగుల జీవన్  ఐటీఐ బాసర మొదటి …

*బీజేపీ నాయకుడు ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పాలి*

   బిఎస్పి అలంపూర్ ఇంచార్జి మహేష్ అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 18) చాకలి ఐలమ్మ,  పోరాటాలను కించపరుస్తూ  మాట్లాడిన బిజెపి నాయకుడు 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని  …

బీజేపీ నాయకుడు ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పాలి బిఎస్పి అలంపూర్ ఇంచార్జి మహేష్

  అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 18) చాకలి ఐలమ్మ, పోరాటాలను కించపరుస్తూ మాట్లాడిన బిజెపి నాయకుడు 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని ఆదివారం అలంపూర్ బీఎస్పీ ఇంచార్జి …

ఉత్తమ ఉద్యోగులను సన్మానించిన వాకర్స్ గ్రూప్

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 18 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా, ఉత్తమ ఉద్యోగులుగా గుర్తింపు పొందిన ఉద్యోగులను, ఉపాధ్యాయులను గద్వాల పట్టణంలోని …

అధికారం కాదు ప్రజల సమస్యలు తీర్చాలి..

కష్టాల్లో ఉన్నవారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. – హామీలకే పరిమితమైన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు. – అధికారం అడ్డం పెట్టుకుని భూకబ్జాలు చేయడం నేరం. …

ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 17 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని మున్సిపాలిటీ కేంద్రంలో శనివారము భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు మండల …

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 17 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో శనివారం తెలంగాణ రాష్ట్ర జేఏసీ రాష్ట్ర నాయకులు పిడమర్తి రవి ఆదేశానుసారం …

జాతీయ సమైక్యత వజ్రోత్సవ జెండా ఆవిష్కరణ

మహాదేవపూర్. సెప్టెంబర్ 17 (జనంసాక్షి) జాతీయ సమైక్యత వజ్రోత్సవం సందర్భంగా మహాదేవపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ పిప్పిరి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు,మండల పరిషత్ …