మహబూబ్ నగర్

పానుగల్ మండలంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పానుగల్ ఆగస్టు 15( జనం సాక్షి ) పానుగల్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ను ఎగురవేసి వేడుకలను …

జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు‌ డాక్టర్ రాజీవ్ శర్మ

జోగులాంబ గద్వాల జిల్లా ఫరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు‌ డాక్టర్ రాజీవ్ శర్మ, ఈ కార్యక్రమంలో జిల్లా‌కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా …

ఎల్లికల్ గ్రామం లో 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మడలం ఎల్లికల్ గ్రామం లో 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రైతు వేదిక దగర ఘనంగా జరిగాయి director రజినీకాంత్ గ్రామపంచయతీ …

ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శనకు జిల్లా నుంచి ఇద్దరు ఎంపిక.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగస్టు14(జనంసాక్షి): జులై మొదటి వారం నుండి ఆగస్టు 10 వరకు ఆన్లైన్లో నమోదు చేసిన ప్రదర్శనల నుండి రెండు ప్రదర్శనలు ఎంపిక కావడం …

సుంకేసుల లో 23 గేట్లు ఎత్తివేత

రాజోలి 14 జులై(జనం సాక్షి) సుంకేసుల జలాశయానికి ఇన్ ఫ్లో కొనసాగుతున్న క్రమంలో 23 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ రాజు తెలిపారు. …

*అవ్వ పించెన్ లు వచ్చాయ్-కేసిఆర్ సార్ ఇచ్చారు!

*ఇంటింటికి తిరిగి చెప్పిన ఎమ్మేల్యే సురేందర్ _________ లింగంపేట్ 14 ఆగస్టు (జనంసాక్షి) అవ్వా,చెల్లె,తాత,మీకు ఆసరా పించన్ లు వచ్చాయ్ కేసిఆర్ సార్ పంపారు.అని ఎమ్మెల్యే జాజాల …

-జిల్లా కేంద్రంలో ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.

-ఆకట్టుకున్న జానపద ప్రదర్శన. -రాష్ట్ర ప్రభుత్వం అన్ని కళా రంగాలకు ప్రాధాన్యత నిస్తుంది. -జడ్పీ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి. -కళాకారులను అభినందించిన కలెక్టర్. నాగర్ కర్నూల్ జిల్లా …

ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగురవేయాలి

టిఆర్ఎస్ మండల మహిళ విభాగం అధ్యక్షురాలు అరుణ ఆత్మకూర్(ఎం) ఆగస్టు 14 (జనంసాక్షి) ఆత్మకూర్ మండల టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి …

ఎంతోమంది మహనీయుల త్యాగం వల్లే మన దేశానికి స్వతంత్రం వచ్చింది

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 14 (జనం సాక్షి); ఎంతో మంది మహనీయుల త్యాగాలవల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటున్నామని, రేపటి తరాలవారికి …

కొల్లాపూర్ లో బిజెవైయం తిరంగ బైక్ ర్యాలీ విజయవంతం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు14(జనంసాక్షి): కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆదివారం బిజెవైయం జిల్లా అధ్యక్షులు మూలే భరత్ చంద్ర ఆధ్వర్యం లో నిర్వహించిన తిరంగ బైక్ ర్యాలీ విజయవంతం …