మహబూబ్ నగర్

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే హత్యకు కుట్ర

బిజెపి నేతల తీరును ఖండిరచిన కుల సంఘాలు మహబూబ్‌నగర్‌,మార్చి4(జనంసాక్షి) :  మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మంత్రిని హత్య చేసేందుకు …

యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యాదాద్రి భువనగిరి,మార్చి4(జనంసాక్షి) : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం స్వస్తీవాచనంతో అర్చకులు ఉత్సవాలను ప్రారంభిం చారు. బ్రహ్మోత్సవాల …

మంత్రిహత్య కేసులో అంతా కుట్రే

తన భర్తను దొంగల్లా వచ్చి పట్టుకెళ్లారు నాగరాజు భార్య సంచలన వ్యాఖ్యలు మహబూబ్‌నగర్‌,మార్చి3(జనం సాక్షి): మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను చర్లపల్లి …

ప్రతి విద్యార్థి ఖచ్చితంగా మెరుగైన ఫలితంతో ఉతీర్ణత సాధించాలి

-జిల్లా కలెక్టర్ కె. శశాంక. మహబూబాబాద్ బ్యూరో-మార్చ్3 (జనంసాక్షి) ప్రతి విద్యార్థి ఖచ్చితంగా మెరుగైన ఫలితంతో ఉతీర్ణత సాధించేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. …

మంత్రిపైనే హత్యకు కుట్రలా

మండిపడ్డ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మహబూబ్‌నగర్‌,మార్చి 3(జనం సాక్షి): మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై హత్యకు కుట్రపన్నడం దారుణం. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగడం దురదృష్టకరమని జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, …

పూర్తయిన ఇళ్లు ఇచ్చేదెప్పప్పుడు

-ముళ్లకొంపలుగా మారిన గోనుపాడు డబుల్ బెడ్ రూమ్స్ -గద్వాల జిల్లా లోని దౌలుసాబ్ దగ్గర 500 ఇళ్లు పూర్తి – పేదల ఇళ్ల తో ఆటలాడుతున్న రాజకీయ …

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం

4నుంచి 14 వరకు ఉత్సవాల నిర్వహణ యాదాద్రి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): శ్రీనారసింహుడి బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 4 నుండి 14 వరకు …

విద్యార్థినులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన జిల్లా కలెక్టర్..

ముగ్గురికి సైకిళ్ల అందజేత యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి  విద్యార్థినిలు కాలినడకన పాఠశాలలో పాఠశాలకు వెళ్లడాన్ని చూసి వారికి సైకిళ్లను అందజేస్తానని ఇచ్చిన మాట నిలుపుకున్నారు …

తెలంగాణలో ప్రతి గడపకు సంక్షేమం

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీచేసిన మంత్రి వనపర్తి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ప్రతి ఊరిలో …

అత్యాచార బాధిత యువతి కుటుంబానికి అండ

మద్దతుగా ఆందోళనకు దిగిన విపక్షాలు మహబూబాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ సీపీఐ, సీపీఐఎంఎల్‌ న్యూడెమెక్రసీ పార్టీ శ్రేణులు రాస్తారోకోకి …