మహబూబ్ నగర్

అమ్మాపురంలో నాల్గవ రోజు పల్లె ప్రగతి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత “పల్లె ప్రగతి” కార్యక్రమంలో భాగంగా నాల్గవ రోజు మండలంలోని అమ్మాపురం గ్రామంలో స్థానిక సర్పంచ్ కడెం యాకయ్య ఆధ్వర్యంలో …

సఖి సెంటర్ సేవలపై అవగహన కార్యక్రమం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్6.(జనం సాక్షి):

 బిజినపల్లి , వట్టెం, రాంరెడ్డి పల్లి తాండ, గుమ్మకొండ  గ్రామ మహిళలు ఉపాధిహామీ   పనులు  చేస్తుండగా వారికి సఖి సెంటర్  కౌన్సెలర్ హర్షి యా, కేసు వర్కర్ …

ఎమ్మెల్యే క్యాంపు ఆఫిసులో ఆర్ డి ఎస్  అధికారులతో సమీక్ష సమావేశం* 

*ఎమ్మెల్యే క్యాంపు ఆఫిసులో ఆర్ డి ఎస్  అధికారులతో సమీక్ష సమావేశం*  గద్వాల నడిగడ్డ, జూన్ 3 (జనం సాక్షి);  జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ఎమ్మెల్యే క్యాంపు …

ఘనంగా నిర్వహించిన మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

నంగునూరు, జూన్03(జనంసాక్షి): రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు 50వ జన్మదిన వేడుకలను  ఆయన అభిమానులు నంగునూరు మండల వ్యాప్తంగా శుక్రవారం రోజున …

-రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి పతకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. -ప్రభుత్వ విప్,అచ్చంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్ 2(జనం సాక్షి):                               …

జర్నలిస్టుల కార్డుల ఆన్లైన్ గడువు పెంచాలి -ఐజెయూ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్

మహబూబాబాద్ బ్యూరో-జూన్1 (జనంసాక్షి) జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులకు దరఖాస్తు చివరి తేదీని పెంచాలని టీ యూడబ్ల్యూజె (ఐజెయూ) జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. …

పాము కాటుతో వ్యక్తి మృతి

 వికారాబాద్ జిల్లా బ్యూరో జనంసాక్షి మార్చి 6  పాము కాటు తో ఓ  వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ మండల పరిధిలోని అత్వెల్లి  గ్రామంలో ఆదివారం …

జిల్లా మరియు రాష్ట్ర సరిహద్దుల్లో నాకా బందీ నిర్వహించిన జిల్లా పోలీసు అధికారులు

 వికారాబాద్ జిల్లాప్రతినిది జనంసాక్షి మార్చి06: జిల్లాలో ఇసుక, ఎర్రమట్టి, పిడిఎస్ బియ్యం, గుట్కాలు, గంజాయి మొదలగునవి అక్రమ రవాణా ను  అరికట్టుటకు కంకనబద్దులు అయిన జిల్లా ఎస్పి  …

అందరి అభివృద్దిని కాంక్షించే వ్యక్తి శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్‌,మార్చి4 (జనం సాక్షి ) : అన్ని కులాలు, మతాలను సమానంగా చూసే వ్యక్తి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, అలాంటి వ్యక్తిని హత్య చేసేందుకు బీజేపీ నాయకులు …

ఏప్రిల్‌ 25న రామలింగేశ్వరాలయం ప్రారంభం

యాదాద్రి,మార్చి4 (జనం సాక్షి ) : భువనగిరి జిల్లాలోని శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఏప్రిల్‌ 25న …