మహబూబ్ నగర్

డిక్కీ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కిరణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ నాయకులు .

రాయికోడ్ అక్టోబర్14 జనం సాక్షి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, డిక్కీ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కిరణ్ చంటిo పుట్టినరోజు సందర్బంగా రాయికోడ్ మండల బిఆర్ఎస్ …

కొండమల్లేపల్లి లో నూతన ఎన్ హెచ్ ఆర్ సి కార్యాలయాన్ని ప్రారంభించిన

ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్ హెచ్ ఆర్ సి అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పాషా కొండమల్లేపల్లి అక్టోబర్ 14 జనం సాక్షి : సమాజంలోని ప్రతి ఒక్కరికి …

ఈవీఎం గోదామును సందర్శించి ఈ.వి.ఎం.లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో అక్టోబర్ 14 జనం సాక్షి: ఈ.వి.ఎం.ల భద్రత, పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. శుక్రవారం …

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టియు టిఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిని గెలిపించండి

 వనపర్తి జిల్లా శాఖ అధ్యక్షులు సూగూరు వరప్రసాద్ రావు పానుగల్ అక్టోబర్14, జనంసాక్షి  మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పిఆర్టియు టిఎస్ రాష్ట్ర …

రైతు శ్రేయస్సు కొరకే టిఆర్ఎస్ కృషి..

రైతు కుటుంబాలకు రైతు బీమా ప్రొసీడింగ్ కాపీ అందజేత.. సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 14( జనం సాక్షి): రైతు శ్రేయస్సు కొరకు దూరదృష్టితో రైతు బీమా పథకం …

గురుకుల పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

మక్తల్ అక్టోబర్ 14 (జనంసాక్షి) పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ …

గుడ్డుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

మక్తల్ అక్టోబర్ 14 (జనంసాక్షి) అక్టోబర్ 14 ప్రపంచ గుడ్డు దినోత్సవ సందర్భంగా  ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో సుమారు 50 …

ఉపాధ్యాయులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

మక్తల్ అక్టోబర్ 14 (జనంసాక్షి) మక్తల్ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం ఉపాధ్యాయులు తమ ఓటును నమోదు చేసుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ …

రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి

మల్దకల్ అక్టోబర్ 13 (జనంసాక్షి) మండల పరిధిలోని సద్దలోనిపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి నాగలదిన్నె రంగాపురం నుండి గద్వాలకు మోటార్ సైకిల్ పై మల్లెందొడ్డి గ్రామానికి …

పిడుగుపాటు బాధితునికి ఆర్థిక సహాయం

మానవపాడు: అక్టోబర్ 13 (జనం సాక్షి) బోరవెల్లి గ్రామం లో నిన్న కురిసిన వర్షానికి జరిగిన సంఘటన పిడుగు పడి కురువ రాముడు తొమ్మిది మేకలు చనిపోవడం …