మహబూబ్ నగర్

రాష్ట్ర స్థాయి జానపద నృత్యం పోటీలకు ఇటిక్యాల విద్యార్థులు

జగదేవ్ పూర్ , అక్టోబర్ 13 (జనంసాక్షి): జానపద నృత్యం రాష్ట్ర స్థాయి పోటీలకు జగదేవ్ పూర్  మండలం ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు …

హంపి పీఠాధిపతులకు స్వాగతం పలికిన ప్రహల్లాదరావు

మల్దకల్ అక్టోబర్ 13 (జనంసాక్షి)ఆదిశేలాక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్గశిర మాసం శుక్లపక్ష పౌర్ణమిన జరిగే రథోత్సవ కార్యక్రమానికి హాజరై భక్తులను …

సుంకేసుల కు భారీగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో

అక్టోబర్ 13(జనం సాక్షి) రాజోలి శివారులో ఉన్న సుంకేసుల జలాశయానికి ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ఎగువ ఉన్న ప్రాజెక్టు ల నుండి వస్తున్న నీరు, డ్యామ్ ఎగువ …

ధారూర్ మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా ప్రారంభమైన హెచ్ పీ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి

ధారూర్ మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా ప్రారంభమైన హెచ్ పీ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి హాజరు కాలేనందున ఈరోజు రాష్ట్ర మాజీ మంత్రి జి.ప్రసాద్ కుమార్ గారు …

హంపి పీఠాధిపతులకు స్వాగతం పలికిన ప్రహల్లాదరావు

మల్దకల్ అక్టోబర్ 13 (జనంసాక్షి)ఆదిశేలాక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్గశిర మాసం శుక్లపక్ష పౌర్ణమిన జరిగే రథోత్సవ కార్యక్రమానికి హాజరై భక్తులను …

లవ్ యువర్ ఐస్(మీ కండ్లను ప్రేమించండి)

  -ఉమ్మడి జిల్లా డి.బి.సి.ఎస్.ఇంఛార్జి అధికారి డా,బి.మోతీలాల్… నాగర్ కర్నూల్ రూరల్ అక్టోబర్ 13(జనంసాక్షి) గురువారం రోజున ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా జిల్లా నియంత్రణ సంస్థ …

మృతుడు సిద్దయ్య కుటుంబానికి బీర్ల ఫౌండేషన్ ఆర్థిక సహకారం

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 13 (జనంసాక్షి) ఆత్మకూరు కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన మార్గం సిద్దయ్య అనారోగ్యంతో బాధపడుతూ రాత్రి మరణించిన విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ …

విధుల్లోకి చేరిన వీఆర్ఏలు

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్13 (జనంసాక్షి) ఆత్మకూరు వీఆర్ఏ ల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 80 రోజులుగా వీఆర్ఏలు దీక్షలు చేసిన సంగతి …

విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ చేపట్టిన బంద్ విజయవంతం.

జిల్లా కేంద్రంలో కార్పెంటర్స్ ర్యాలీ. నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్పెంటర్స్ పని ధరలను పెంచుకుంటాం. జిల్లా అధ్యక్షులు టి.పాండు చారి. టౌన్ అధ్యక్షులు ఎస్ ప్రసాద చారి. …

విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ చేపట్టిన బంద్ విజయవంతం. జిల్లా కేంద్రంలో కార్పెంటర్స్ ర్యాలీ.

నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్పెంటర్స్ పని ధరలను పెంచుకుంటాం. జిల్లా అధ్యక్షులు టి.పాండు చారి. టౌన్ అధ్యక్షులు ఎస్ ప్రసాద చారి. టౌన్ ప్రధాన కార్యదర్శి విష్ణుమూర్తి …