మహబూబ్ నగర్

ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన సింగారం గ్రామ విద్యార్థులు

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 12 (జనంసాక్షి) సింగారం గ్రామానికి బస్ సమయానికి రాకపోవడంతో గ్రామ సర్పంచ్ యాదయ్య ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కార్యాలయం వద్ద విద్యార్థులు నిరసన …

ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్టీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 12 (జనంసాక్షి)సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యాదాద్రి జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య …

26 ఏండ్ల కృషికి దక్కిన ఫలితం.

హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది గా డిఎల్ పాండు ముదిరాజు ఎంపికపట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ముదిరాజులు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్12(జనంసాక్షి): కృషి ఉంటే మనుషులు ఋషులు …

ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్టీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 12 (జనంసాక్షి)సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యాదాద్రి జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య …

ఆర్టీసీ ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) వర్దిల్లాలి.

కార్మిక సంఘ నేత చింతలయ్య నాగర్ కర్నూల్ రూరల్ అక్టోబర్ 12(జనంసాక్షి) తెలంగాణ ఆర్టీసి లో2019 సం,అక్టోబర్ నెలలో 55 రోజుల ఆర్టీసి సమ్మెలో పాల్గొని అమరులైన …

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన వైద్య సిబ్బంది

మల్దకల్ అక్టోబర్12 (జనంసాక్షి)మండలపరిధిలోని కుర్తిరావులచెరువు, సద్దలోనిపల్లి,అడవి రావులచెరువుగ్రామాలలో బుధవారము గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ముద్ద చర్మ వ్యాధి(లాంఫి స్కిన్ )నిరోధక టీకాల వేశారు. మల్దకల్ మండల పశువైద్యధికారి …

ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ పోస్టింగ్ కు దరఖాస్తు చేసుకోండి

మక్తల్ అక్టోబర్ 12 (జనంసాక్షి) ఉట్కూరు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపక పోస్టింగ్ ఖాళీగా ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాపరెడ్డి ఓ ప్రకటనలో …

ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ పోస్టింగ్ కు దరఖాస్తు చేసుకోండి

మక్తల్ అక్టోబర్ 12 (జనంసాక్షి) ఉట్కూరు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపక పోస్టింగ్ ఖాళీగా ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాపరెడ్డి ఓ ప్రకటనలో …

బడుగుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

మఖ్తల్ అక్టోబర్ 12 (జనంసాక్షి) బడుగు బలహీన వర్గాల అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్మని ఎమ్మెల్యే అన్నారు. కృష్ణ మండలంలోని సుగర్ లింగంపల్లి గ్రామానికి చెందిన దళిత …

జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న మార్కెట్ యార్డ్ చైర్మన్ సువర్ణ

అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 12) మహా శక్తి పీఠాలలో ఒకటైన, దక్షిణకాశీగా పిలవబడే జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను, నూతనంగా అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ …

తాజావార్తలు