మహబూబ్ నగర్

తండ్రి జ్ఞాపకార్థం సభావేధిక కు పూర్వ విద్యార్థి షేక్ అస్లామ్ షరీఫ్ విరాళం

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 27 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ కు చెందిన సేవా సమితి సభ్యుడు షేక్ అస్లాం షరీఫ్ …

తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి.

ఘనంగా నివాళులర్పించిన దండోరా నాయకులు. తెలంగాణ కోసం తన పదవిని సైతం తృణ ప్రాయంగా వదిలిపెట్టిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన …

*వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి*

*మండల వీఆర్ఏల జేఏసీ కమిటీ చైర్మన్ బీసన్న* ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 27 వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మండల వీఆర్ఏల జేఏసీ కమిటీ చైర్మన్ బీసన్న, …

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

మండల వీఆర్ఏల జేఏసీ కమిటీ చైర్మన్ బీసన్న ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 27 వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మండల వీఆర్ఏల జేఏసీ కమిటీ చైర్మన్ బీసన్న, …

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా రక్తదానం చేసిన జనసేన సభ్యులకు మంగళవారం రోజు బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్స్ మరియు ఇన్స్యూరెన్స్ కార్డ్స్ పంపిణీ

 వనపర్తి జిల్లా (జనం సాక్షి 27)వనపర్తి జిల్లా కేంద్రంలోని న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ నందు శ్రీ పవన్ కళ్యాణ్  పుట్టినరోజు సంధర్భంగా రక్తదానం చేసిన జనసేన …

కొండా లక్ష్మణ్ బాపూజి నిఖార్సయిన తెలంగాణ వాది.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్27(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వద్ద గల ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ సైన్స్ కళాశాలలో కొండ లక్ష్మణ్ బాపూజీ …

*బాల త్రిపుర సుందరి దేవి దర్శనమిచ్చిన అమ్మవారు*

పెబ్బేరు సెప్టెంబర్ 27 ( జనంసాక్షి ): పెబ్బేరు పట్టణంలో చిన్న చౌడేశ్వరి ఆలయంలో శ్రీ సాయి గణేష్ యూత్ అద్వర్యం నెలకొల్పిన అమ్మవారు రెండవ రోజు …

*ఆయిల్ ఫామ్ పంటలో అంతర్ గా మిరప పంట లాభసాటి*: ఎ ఓ చంద్రమౌళి.

పెబ్బేరు సెప్టెంబర్ 27 (జనంసాక్షి ):  పెబ్బేరు మండలంలోని పెంచికలపాడు మరియు ఈర్లదిన్నె గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారి చంద్రమౌళి పంటలను పరిశీలించారు.  పెంచికలపాడు గ్రామంలో రైతు …

కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

మల్దకల్ సెప్టెంబర్ 27(జనంసాక్షి )స్వాతంత్ర సమరయోధులు,తెలంగాణ పోరాట యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ  జయంతి వేడుకలు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారము కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి …

మార్కెట్ వేల్యూ ప్రకారం ధర చెల్లించండి

మక్తల్ సెప్టెంబర్ 27 (జనంసాక్షి) మక్తల్ మండలంలోని దాసరి దొడ్డి గ్రామ రైతులు మక్తల్ తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు. భారత్ మాల 167 వ …