మెదక్

బీజేపీ గెలుపుతోనే తెలంగాణ సాధ్యం

మెదక్‌ : ప్రత్యేక రాష్ట్రంపై తెలంగాణ ప్రజల కోరిక తీరాలంటే భారతీయ జనతాపార్టీ గెలుపుతోనే సాధమౌతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీథర్‌రావు అన్నారు. ఆయన శుక్రవారం …

ఎస్సీ కాలనీలో దండెత్తిన గొంగలి పురుగులు

రామాయంపేట, మెదక్‌: మండలంలోని కోనాపూర్‌ ఎస్సీ కాలనీపై గొంగలి పురుగులు దండెత్తాయి. సమీపంలోని పొలాల నుంచి పెద్దసంఖ్యలో గొంగలిపురుగులు ఇళ్లలోకి రావడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై …

కలెక్టర్‌ భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులో పాల్గన్నారు.

శివంపేట: శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో సబ్‌ కలెక్టర్‌ భారతి పాల్గొన్నారు. భూసమస్యలు పరిష్కరించుకోటానికి రెవెన్యూ సదస్సులను సద్వియోగం చేసుకోవాలన్నారు. ఈ …

హత్నురలో బంద్‌ ప్రశాంతం

హత్నూర: విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా విపక్షాలు చేపట్టిన బంద్‌ మండలంలో ప్రశాంతంగా జరిగింది. పరిశ్రమలు బంద్‌ను పాటించాయి. సీపీఎం, సీపీఐ, తెదేపా, వైకాపా నాయకులు దౌల్తాబాద్‌లో …

భాజపాలో యువతకే అధిక ప్రాధాన్యత

హత్నూర: భాజపాలో యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి, తాలూక ఇంఛార్జి కార్యదర్శి సింగయ్యపల్లి గోపీ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం భాజపా …

తెదేపా పార్టీ నాయకులు మోటారు సైకిళ్లర్యాలీ

సిద్ధిపేట: బంద్‌ను పురస్కరించుకొని తెదేపా నాయకుడు కోమాండ్ల రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధులగుండా ఈ ర్యాలీ …

చౌళీ ఆశ్రమంలో దారుణం

మెదక్‌ : బీదర్‌ సమీపంలోని చౌళీ ఆశ్రమంలో దారుణం జరిగింది. ముగ్గురు స్వామీజీలు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వీరు ముగ్గురు ఒంటిపై కిరోసిన్‌ …

అభివృద్ధి పనుల ప్రారంభం

పులకల్‌: మండలంలో చేపట్టిన రూ. 14కోట్ల అభివృద్ధి పనులను శుక్రవారం ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ నరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా పులకల్‌లో గురుకుల పాఠశాల, సింగూరు ప్రాజెక్టుపై …

బెల్ట్‌షాపులపై మహిళల దాడి

మెదక్‌ : దౌల్తాబాద్‌ మండలం దొమ్మాటలో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌షాపులపై శుక్రవారం ఉదయం మహిళల ముకుమ్మడిగా దాడి చేశారు. మద్యం సీసాలను పగలకొట్టారు. మద్యం అమ్మవద్దు …

గ్రంథాలయంలో అగ్నిప్రమాదం

సదాశివపేట: సదాశివపేటలోని గ్రంథాలయంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రంథాలయంలోని విలువైన పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి.