మెదక్

భూపంపిణీ పథకానికి భూములు ఇవ్వాలి

సంగారెడ్డి,ఏప్రిల్‌25 ఎస్సీల కోసం మూడెకరాల భూపంపిణీ కింది  జిల్లా వ్యాప్తంగా భూమిని ఎంపిక చేశామని జెసి అన్నారు.  ఆయా గ్రామాల్లో సాగుకు అనుగుణంగా ఉన్న భూమిని అమ్మేందుకు …

పశువులకు తొట్టెల ద్వారా నీటి సరఫరా

మెదక్‌,ఏప్రిల్‌15:  జిల్లాలో తీవ్రనీటి ఎద్దడి కారణంగా పశువులు నీటి కోసం అల్లాడుఉతన్నాయి. దీంతో తాగునీటికి తొట్టెలను ఏర్పాటు చేశారు. పశువుల తొట్లకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి …

సిద్దిపేటలో ఐదుగురు స్వతంత్రులు టిఆర్ఎస్ లోకి!

మెదక్ జిల్లా సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా గెలిచిన ఐదుగురు అభ్యర్థులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మూడో వార్డు నుంచి సంధ్య, …

సిద్ధిపేట పురపాలిక తెరాస కైవసం

మెదక్‌: సిద్ధిపేట పురపాలిక ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస విజయ దుందుభి మోగించింది. 28 వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో తెరాస 16 వార్డు లను కైవసం …

పోలీసుల అదుపులో యూపీ ముఠా

సంగునూరు: మెదక్‌జిల్లా సంగునూరు మండలం రాంపూర్‌ దాబా వద్ద ఘర్షణ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు రాంపూర్‌ వెళ్లారు. దాబా వద్ద ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అదపులోకి తీసుకుని …

మిషన్‌ కాకతీయకు సర్వత్రా ప్రశంసలు

చిన్ననీటి పారుదల రంగాన్ని అద్భుతం చేసి చూపుతాం: హరీష్‌ రావు మెదక్‌,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. …

కొనసాగుతున్న సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలు

సిద్ధిపేట: మెదక్ జిల్లా సిద్ది పేట మున్సిపాలిటీ కి సంబంధించి 28 వార్డులకు బుధవారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 34 వార్డులకు గాను 6 వార్డుల్లో టీఆర్ఎస్ …

పీఆర్సీ బకాయిలు చెల్లించాలి

మెదక్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్‌లో కలపాలని , భాషా పండితులు, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులివ్వాలని డీటీఎఫ్‌ జిల్లా నాయకులు అన్నారు. రేషనలైజేషన్‌ పేరిట …

రైతులకు వరం కానున్న పసల్‌ బీమాయోజన్‌

మెదక్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ప్రధానమంత్రి ఫసల్‌ యోజన బీమా పథకం రైతులకు వరం కానుందని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించడానికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా …

మైనారిటీలకు టీఆర్‌ఎస్ అండ: మహమూద్ ఆలీ

మెదక్: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. అభ్యర్థుల తరపున టీఆర్‌ఎస్ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు డిప్యూటీ …