మెదక్

సిద్దిపేటకు గురు మహర్ధశ నడుస్తోంది

అందుకే మంత్రిని అయ్యా..అభివృద్ది చేస్తున్నా ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు మెదక్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): సిద్దిపేటకు గురు మహర్దశ నడుస్తోందని అందువల్లనే పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి హరీష్‌ …

మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

మెదక్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): హరితహారం కింద మొక్కలు నాటడంతో వదిలేయక, అవి పెరిగి పెద్దయ్యే వరకు ఐదారు సంవత్సరాల వరకు సంరక్షణ చర్యలు చేపడతామని జిల్లా అటవీ శాఖాధికారి అన్నారు. …

అందరూ ఎర్రవల్లిలా ఇళ్లు కావాలంటున్నారు

సంగారెడ్డి,మార్చి31(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం ఎర్రవల్లిలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లు పేదలకు వరమని జిల్లా గ్రావిూణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు సంచాలకులు సత్యనారాయణరెడ్డి అన్నారు. …

సిద్దిపేటలో పోటాపోటీగా ప్రచారం

అన్నిటా అగ్రస్థానంలో మంత్రి హరీశ్‌రావు మెదక్‌,మార్చి31(జ‌నంసాక్షి): సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆరున జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగ ఆకాంగ్రెస్‌ టిడిపిలు టిఆర్‌ఎస్‌తో పోటీపడి ప్రచారం …

చెరువుల సూడికతీతతో భూగర్భ జలాలకు బలం

మెదక్‌,మార్చి30(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయతో జిల్లాలో భూగర్భజలాలు పెరుగుతాయని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు రాజమణి  అన్నారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పథకంలో భాగంగా చెరువుల …

మెదక్ జిల్లా లోరాత్రి వేళల్లో తరలిస్తున్న గంజాయి

మెదక్ జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో తరలిస్తున్న గంజాయిని.. పోలీసులు పట్టుకున్నారు. నంగునూరు మండలం రాజగోపాల్ పేట్ పీఎస్ వద్ద పోలీసులు వెహికల్స్ ను …

నారాయణఖేడ్‌లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం

హైదరాబాద్ : మొన్న నాన్నకు ప్రేమతో కేటీఆర్‌ గ్రేటర్‌ను ఇస్తే ఇవాళ మామకు ప్రేమతో నారాయణ్‌ఖేడ్‌ను కేసీఆర్‌ చేతిలో పెట్టాడు హరీష్‌రావు. కాంగ్రెస్‌ కోటను బద్దలుకొట్టిన గులాబీదళం …

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

మెదక్ జిల్లా నంగునూర్ మండలం వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. టాటాఏస్, డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటన లో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. మృతులు కరీంనగర్ జిల్లా …

నర్సాపూర్ రక్తమోడింది..

మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అంబేద్కర్ చౌరస్తాలో ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. మరో వ్యక్తి …

ఫిబ్రవరి 13న నారాయణఖేడ్‌ ఉపఎన్నిక

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఉపఎన్నిక ఫిబ్రవరి 13న జరగనుంది. దేశంలోని 12 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూలు విడుదల చేసింది. ఎమ్మెల్యే …