మెదక్

రైతు ఆత్మహత్య

తొగుట: కడుపు నొప్పి భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తొగుట మండలం కాన్గల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పోతరాజు …

17,18 తేదీల్లో సీఆర్పీలకు శిక్షణ

సంగారెడ్డి మున్సిపాలిటీ: విద్యా హక్కు చట్టం అమలు, పాఠశాలల సందర్శన సమాచార సేకరణపై సీఆర్పీలకు ఈ నెల 18, 19 తేదీల్లో శిక్షణ సమావేశాలు నిర్వహింస్తున్నట్లు ఆర్వీఎం …

చిన్నారి చూపుపై నేడు వీడియో కాన్ఫరెన్స్‌

సంగారెడ్డి మున్సిపాలిటీ: చిన్నారి చూపు కార్యక్రమంపై బుధవారం ఉదయం 10.30కు వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుందని ఆర్వీఎం పీవో కె.సీతారామరావు తెలిపారు. బడిబయటి పిల్లల ఆన్‌లైన్‌ నమోదు, వివరాల …

170 క్వింటాళ్ల సన్నబియ్యం పట్టివేత

మెదక్‌ : కంది వద్ద అక్రమంగా తరలిస్తున్న 170 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని విజెలిన్స్‌ అధికారులు పట్టుకున్నారు. లారీల్లో బియ్యాన్ని ముంబయికి తరలిస్తుండగా దాడులు నిర్వహించి పట్టుకున్నాట్లు …

కుటుంబకలహాలతో అన్న, తమ్ముడు ఆత్మహత్య

మిరుదొడ్డి: మెదక్‌ జిల్లా మిరుదొడ్డి మండలం కాస్లాబాద్‌లోని ఓ కుటుంబంలో అన్న, తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. …

దుబాయ్‌లో దుబ్బాక వాసి మృతి

దుబ్బాక : ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన మెదక్‌ జిల్లా ఆకారం గ్రామానికి చెందిన పెంటయ్య అక్కడి పోలీసుల అదుపులో ఉండగా మృతి చెందాడు. పెంటయ్య ఆరేళ్ల …

కరెంటు షాక్‌తో విద్యార్థి మృతి

మెదక్‌ : జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం అనాజ్‌పూర్‌లో కరెంట్‌ షాక్‌ తగిలి విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఉదయం కర్రెల పోచయ్య (18) అనే …

సంగారెడ్డిలో న్యాయవాదులపై లాఠీఛార్జీ

మెదక్‌: తెలంగాణ అడ్వొకేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ చలో సంగారెడ్డి’ ధర్నాను పోలీసులు హింసాత్మకంగా మార్చురు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ విద్రోహానికి పాల్పడుతున్నాడంటూ ఆయన …

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద శాంతిమందిరం

సందేశానికి ముస్తాబు మెదక్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి): మెదక్‌ కెథడ్రల్‌ చర్చి… వాటికన్‌ తరువాత ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి ఇది. కల్లో జగతికి శాంతి …

లారీ-డీసీఎం ఢీ : ఇద్దరు మృతి

మెదక్‌: జిల్లాలోని చేగుంట మండలం రెడ్డిపల్లి వద్ద లారీ డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రమైన గాయలైనట్లు సమాచారం. క్షతగాత్రులను …