మెదక్

జహీరాబాద్‌లో పోస్టల్‌ సిబ్బంది సమ్మె: నిలిచిపోయిన తపాలా సేవలు

మెదక్‌ :  మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో పోస్టల్‌ సేవలు నిలిచిపోయాయి. ఆలిండియా గ్రామీణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ పిలుపు మేరకు నియోజకవర్గంలో బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్లు(బీపీఎం), పోస్టల్‌ …

అభియోగాలు నిరూపిస్తే పదవి నుంచీ తప్పుకుంటా

సంగారెడ్డి,మార్చి9  :  తనపై మోపిన అభియోగాలు నిరూపిస్తే పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతానని, అభియోగాలు నిరూపించకపోతే అవిశ్వాస తీర్మానాలని వెనక్కి తీసుకుంటారా అని తెరాసకు చెందిన డీసీసీబీ …

పకడ్బందీగా పది పరీక్షల నిర్వహణ

సంగారెడ్డి,మార్చి9 : ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రాజేశ్వరరావు సూచించారు. సోమవారం స్థానిక గాంధీ సెంటినరీ …

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం

మెదక్‌/మహబూబ్‌నగర్‌,మార్చి9 : తెలంగాణలో మరోమారు రోడ్లు నెత్తురోడాయి.  మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో కనీసం  ఆరుగురు దుర్మరణం చెందారు. హైరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారిపై …

విద్యుత్‌ వైర్లు తెగిపడి వ్యాక్తి మృతి

మెదక్‌, మార్చి9(జ‌నంసాక్షి):  ఉత్సాహంగా బంధువుల వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వ్యక్తి విద్యుత్‌ఘాతానికి గురై మరణించిన విషాద ఘటన మెదక్‌ జిల్లాలోని కోహిర్‌ మండలంలో జరిగింది. నగరానికి చెందిన …

వాట్సాప్‌ ఫిర్యాదులకు తక్షణ స్పందన :జిల్లా ఎస్పీ

సంగారెడ్డి,మార్చి9(జ‌నంసాక్షి): జిల్లాలో ఎక్కడైనా.. ఎప్పుడైనా మహిళలపై గృహ హింస, వరకట్న దాడులు, హత్యలు, ఈవ్‌టీజింగ్‌, వేధింపులు వంటివి జరిగినట్లు సమాచారం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా …

లారీ-ఆటో ఢీ: నలుగురు మృతి

మెదక్: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్ మండలం కాల్లకల్ దగ్గర ఆటోను లారీ ఢీకొంది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురు …

మెదక్‌లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

మెదక్‌: మెదక్‌ జిల్లా కల్హేరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధిత విద్యార్థులను సమీప ఆస్పత్రికి …

పిడుగుపడి ముగ్గురు మృతి

మెదక్ : మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సదాశివపేట మండలం వెల్టూరులో పిడుగు పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో దానయ్య, …

మెదక్: అమరవీరుల కుటుంబాలకు చెక్కులు

సంగారెడ్డి (మార్చి05): ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణ చేసిన పలువురు అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెక్కులు అందజేసింది. గురువారం నాడు …