మెదక్

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

వెల్దుర్తి: మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం చెరువురాపల్లి తండాలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. తన ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన జ్యోతి …

మెదక్‌ జిల్లాలో లారీని ఢీకొన్న రైలు

మెదక్‌ : జిల్లాలోని చిన్న శంకరంపేట మండలం సంఖాపూర్‌ రైల్వే గేటు వద్ద ప్రమాదం జరిగింది ఇండోర్‌-యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును లారీ ఢీ కొంది ఈ ప్రమాదంలో …

మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో పత్తి రైతుల ఆందోళన

మెదక్‌, వరంగల్‌: పత్తికి మద్దతు ధర చెల్లించాలంటూ మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో పత్తి రైతులు ఆందోళనకు ఉపక్రమించారు. గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో పత్తిని తగలబెట్టి రైతులు ఆందోళనకు …

4వ ప్రపంచ తెలుగు మహాసభలపైప్రజలలో అవగాహన

మెదక్‌, డిసెంబర్‌ 12 : 4వ ప్రపంచ తెలుగు మహాసభలు-2012పై ప్రజలలో అవగాహన పరచుటకు జిల్లాలోని 10శాసన సభ నియోజకవర్గాల పరిధిలో జిల్లాలోని సాంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసే …

పాఠశాల బస్సు ఢీకొని బాలుడి మృతి

విశాఖ : అచ్యుతాపురం మండలం దుప్పిటూరులో పాఠశాల బస్సు ఢీరొపి ఓ బాలుడు మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే బాలుని మృతికి కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు …

తెదేపా, కాంగ్రెస్‌ కుమ్మక్యయ్యాయి. ఈటెల రాజేందర్‌

మెదక్‌: ఎఫ్‌డీఐల అంశంపై రాజ్యసభలో ఓటింగ్‌  సమయంలో తెదేపా, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్యయ్యాయని తెరాస నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ …

మాజీ సైనికులకు తోడ్పాటునందించండి

సంగారెడ్డి, డిసెంబర్‌ 7 ): దేశభద్రత కోసం అవిశ్రాంతంగా పోరు సాగించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు చేయూతనందించాల్సిన భాధ్యత ప్రతి ఒ్కరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ …

నీటిపారుదల శాఖ డీఈఈకి నోటీసులు

మెదక్‌: మెదక్‌ నీటిపారుదల శాఖ డీఈఈ సలీంకు ఈఈ బాలరాజు ఈరోజు నోటీసులు జారీ చేశారు. ఆందోల్‌ ప్రభుత్వ అతిధి గృహాన్ని ఆరు నెలలుగా డీఈఈ సలీం …

బస్సు, ద్విచక్రవాహనం ఢీ :ముగ్గురి మృతి

మెదక్‌: చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి వద్ద బస్సు, ద్విచక్రవాహనం ఘీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు …

లారీ, జీపు ఢీ : ఇద్దరు మృతి

మెదక్‌: సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వస్తున్న లారీ, జీపు ఢీ …