వరంగల్

గోదావరి జలాలతో పెరిగిన వ్యవసాయం

చెరువులు నీటితో కళకళ లాడుతున్నాయి మరోమారు గెలిపిస్తే మరింత అభివృద్ది: ఎర్రబెల్లి జనగామ,నవంబర్‌22(జ‌నంసాక్షి): జనగామ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలతో చెరువులు నింపే కార్యక్రమాన్ని సీఎం …

చంద్రబాబుతో పొత్తు అంటే ప్రాజెక్టులు అడ్డుకోవడమే: కెటిఆర్‌

పరిగి,నవంబర్‌21(జ‌నంసాక్షి): తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు అనైతికమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన వారం/-తా ఒక్కటవుతున్నారని …

అభివృద్ది,సంక్షేమం కెసిఆర్‌ లక్ష్యం

కూటమిది అధికార యావతప్ప మరోటి కాదు వారికి ఓటేస్తే మళ్లీ వెనకడుగే: వినయ్‌ భాస్కర్‌ హన్మకొండ,నవంబర్‌21(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక తమ ఉనికి …

గత పాలకులు కరెంట్‌ ఎందుకు ఇవ్వలేకపోయారు

దీనికి కూటమి నేతలు సమాధానం చెప్పాలి: ఎర్రబెల్లి జనగామ,నవంబర్‌21(జ‌నంసాక్షి): వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దీనిని కూటమి నేతలు …

తెలంగాణ అభివృద్ది టిఆర్‌ఎస్‌తోనే సాధ్యం

ఎంపీ సీతారాంనాయక్‌ మహబూబాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): తెలంగాణను అభివృద్ది చేసి, కరెంట్‌ కష్టాలను తొలగించిన టీఆర్‌ఎస్‌కు మాత్రమే తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఉందని మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌ అన్నారు. …

కూటమి గెలుపు చారిత్రక అవసరం

టిడిపి అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి వరంగల్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): మళ్లీ తెరాసను గెలిపిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని టిడిపి అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. తన రాజకీయ జీవితంలో …

70 ఏళ్ల పాలనలో తెలంగాణలో చీకట్లు నింపారు

నాలుగేళ్లలోనే తెలంగాణ నంబర్‌ వనచేసిన ఘతన కెసిఆర్‌ది భూపాలపల్లి అభ్యర్థి మధుసూధనాచారి భూపాలపల్లి,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఉమ్మడి రాష్ట్రాన్ని 70 సంవత్సరాల పాటు కాంగ్రెస్‌,టిడిపిలు పాలించినా తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేవిూ …

తెరాస అభ్యర్థి ఇంటింటి ప్రచారం

వరంగల్‌ రూరల్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): నామినేషన్‌ పక్రియ ముగియడంతో అభ్యర్థులంతా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. నర్సంపేట నియోజకవర్గం తెరాస అభ్యర్థి పెద్ది సుదర్శన్‌ రెడ్డి మండలంలోని లక్నేపల్లి, రామవరం, …

సీఎం పాల్గొనే సభాస్థలిని పరిశీలించిన సీపీ

వరంగల్‌ రూరల్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): నర్సంపేట మండలంలో నవంబరు 23న నిర్వహించనున్న తెరాస ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొనే సభాస్థలిని జిల్లా పోలీస్‌ కమిషనర్‌ డా.రవీంద్రనాథ్‌ …

అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నాం

ఆదాయం పెంచి సంక్షేమానికి వెచ్చిస్తున్నాం రైతులకు 24 గంటల ఉచిత కెరంట్‌ ఇస్తున్నాం రైతుబందు, రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు పాలకుర్తి సభలో సిఎం కెసిఆర్‌ …