వరంగల్

బస్తీ బాట పట్టిన బోర్డ్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు జె.రామకృష్ణ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అక్టోబర్ 14  ( జనం సాక్షి )భారతీయ జనతా పార్టీ బస్తీ బాట     కార్యక్రమం  లో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ …

ఘనంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు “మిలాద్-ఉన్-నబీ”

హుస్నాబాద్  14 అక్టోబర్ జనంసాక్షి   మహ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా,అనంత కరుణామయుడైన అల్లాహ్… సర్వమానవాళి శ్రేయస్సు, శాంతిని నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్‌ను …

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం ఓ ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 14(జనం సాక్షి)   వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారిని శుక్రవారం సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ తో …

దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రాంరంబించాలి*

*రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి* రామన్నపేట అక్టోబర్ 14 (జనంసాక్షి) దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం …

పడిశాల వీరభద్రయ్య డిగ్రీ కళాశాలలో సన్మాన కార్యక్రమం

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 14(జనం సాక్షి) స్థానిక  బట్టల బజార్ లోని పడిశాల వీరభద్రయ్య డిగ్రీ కళాశాలలో మంగళవారం రోజు విద్యా సంస్థల చైర్మన్ శ్రీ పడిశాల …

అజ్జమర్రి పాఠశాలలో గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం.

చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం తొలిమెట్టులో భాగంగా మండలంలోని అజ్జమర్రి ప్రాథమిక పాఠశాలను మండల ఎస్ ఎల్ ఎన్ టీం …

విజయవాడలో జరిగే సిపిఐ మహాసభలకు ప్రత్యేక రైలు

వరంగల్ లో ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -బహిరంగ సభకు తరలివెళ్ళిన 5వేల మంది సిపిఐ కార్యకర్తలు వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 14(జనం సాక్షి)  విజయవాడలో …

నాగరాజు బియ్యం అందజేత…

శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 14 బాధిత కుటుంబాలను పరామర్శించి తన వంతు సహాయంగా బియ్యాన్ని అందించినట్లు బిజెపి పార్టీ మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర నాయకులు …

ఎంజీఎం హాస్పిటల్ లో పాముల కలకలం

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 14(జనం సాక్షి) వరంగల్ నగరంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో పాముల కలకలం ఇటు పేషంట్లను పేషెంట్ అటెండర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా …

మహనీయుల విగ్రహాల ముందు నివాళులు

  వరంగల్ ఈస్ట్ ,అక్టోబర్ 14(జనం సాక్షి) కరీమాబాదులోని అంబేద్కర్ భవన్ దగ్గర మహనీయుల విగ్రహాల ముందు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ . బిఆర్ అంబెడ్కర్ 1956 …