వరంగల్

సీడబ్ల్యూసీ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే : ఎంపీ రాజయ్య

వరంగల్‌ : సీడబ్ల్యూసీ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనని వరంగల్‌ ఎంపీ రాజయ్య అన్నారు.చివరి బంతి వరకు ఆట ఉంటుందన్న సీఎం కిరణ్‌ ఒక్క బంతికే పదిపరుగులు ఎలా …

ఏటీఎం కార్డు అపహరించిన ముగ్గురి అరెస్ట్‌

కాజీపేట (వరంగల్‌) : రైల్వే ఉద్యోగిని బెదిరించి ఏటీఎం కార్డును లాక్కెళ్లి ,రూ.40వేల రూపాయలను డ్రా చేసిన కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో …

శాంతిర్యాలీ జరిపి తీరుతాం: కోదండరాం

వరంగల్‌: ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంధ్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహించి తీరుతామని రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలిపారు. తెలంగాణ పై …

సీఎం కిరణ్‌ను కాంగ్రెస్‌ వెంటనే బర్తరఫ్‌ చేయాలి : హరీష్‌రావు

వరంగల్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడితే సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిని తెలంగాణ పొలిమేర దాటుదాక తరిమికొడతామని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష ఉపనేత టి. హరీష్‌రావు హెచ్చరించారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి …

రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ డ్రామాలు : దయాకర్‌రావు

వరంగల్‌,(జనంసాక్షి): రాష్ట్ర విభజన విషయంలో రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ డ్రామాలు ఆడుతుందని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తెలంగాణ బిల్లును …

అశోక్‌బాబుపై ఫిర్యాదు చేసిన టీ న్యాయవాదులు

వరంగల్‌,(జనంసాక్షి): సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఏపీఎన్టీవో అధ్యక్షుడు అశోక్‌బాబుపై టీ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యలు కాదు  హత్య చేస్తామన్న అశోక్‌బాబుపై సెక్షన్‌ 307,506,120 బీ కింద కేసు …

వరంగల్‌ జిల్లాలో దారి దోపిడీ

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లాలో దారి దోపిడీ జరిగింది. వర్దన్నపేట మండలం పున్నేల్‌ రెడ్‌ నుంచి ఐనవోలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 1.70 …

సీడబ్ల్యూసీ నిర్ణయానికి సీఎం కట్టుబడాల్సిందే

వరంగల్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో సహా సీమాంధ్ర మంత్రులంతా సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకట రమణరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును …

కేటీపీలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

వరంగల్‌,(జనంసాక్షి): ఘన్‌పూర్‌ సమీపంలోని చెల్పూరులో ఉన్న కేటీపీలో సంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు నిపుణులు …

పరకాలలో 20 నుంచి రాష్ట్ర స్థాయి జూడో

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లా పరకాలలో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు బాలబాలికల రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ జూడో పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ …