వరంగల్

సింగరేణిలో కొనసాగుతున్న ఆందోళనలు

వరంగల్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి కోరుతూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి వరంగల్‌ జిల్లా సింగరేణి గనులపై కార్మికులు …

తెలంగాణ ఉద్యోగులపై దాడికి నిరసన వ్యక్తం చేసిన టీ జేఏసీ

వరంగల్‌,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వోద్యోగులపై దాడిని  తెలంగాణ జేఏసీ జిల్లా విభగం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై …

మత్తడి పోస్తున్న పాకాల చెరువు

ఖానాపురం: వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రంమైన పాకాల చెరువు గరిష్టనీటి సామర్థ్యం 30 అడుగులకు చేరుకుని బుధవారం ఉదయం నుంచి అర ఇంచి …

అంరాష్ట్ర దొంగలముఠా అరెస్ట్‌

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని మహబూబాబాద్‌లో పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 17 లక్షల విలువైన బంగారం రూ. 2 లక్షల విలువైన …

సీమాంధ్రులది ఉద్యమం కాదు ఉన్మాదం: కవిత

వరంగల్‌,(జనంసాక్షి): సీమాంధ్ర కృత్రిమ ఉద్యమంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిప్పులు చెరిగారు. సీమాంధ్రులు చేస్తున్నది ఉద్యమంకాదు, ఉన్మాదమని విమర్శించారు. దీన్ని సీమాంధ్ర పెట్టుబడిదారులు వెనుకుండి నడిపిస్తున్నారని …

వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో రాజకీయ ఖైదీల భేటీ

వరంగల్‌,(జనంసాక్షి): ఈ రోజు వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో రాజకీయ ఖైధీలు సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని, అర్హులైన ఖైదీలందరికి క్షమాభిక్ష పెట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు. …

సీఎం మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు

వరంగల్‌,(జనంసాక్షి): సీఎం మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. నీరు,విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్‌ ఉన్నాయని పేర్కొన్నారు. సీఎంకు అవసకమైతే కొత్త …

రేపోని గ్రామంలో దారుణం

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని నర్సింహులపేట మండలం రేపోని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విజయరావుపై ప్రత్యర్థులు దాడి చేసి గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ ఘటనతో …

ప్రభుత్వ భూములను ఆక్రమంగా కఠినమైన చర్యలు

దంతాలపల్లి: మండలంలో వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్‌ సుమతి బుధవారం తెలిపారు. దంతాలపల్లిలోని ప్రభుత్వ భూములను బుధవారం ఆమె పరిశీలించారు. …

కేసీఆర్‌ న్యాయకత్వంలోనే పనిచేస్తా: చందూలాల్‌

వరంగల్‌,(జనంసాక్షి): తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవమని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు చందూలాల్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే పని చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. …