వరంగల్

ఉద్యమం మళ్లీవస్తే ఆపడం తరంకాదు: ప్రొ. హరగోపాల్‌

వరంగల్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం మరోసారి గనుక వస్తే ఆపడం ఎవరితరం కాదని సామాజికవేత్త ప్రొఫెసర్‌ హరగోపాల్‌ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన …

ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

వరంగల్‌,(జనంసాక్షి): ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థిని రమ్య పరిస్థితి విషమంగా …

వరంగల్‌ జిల్లాలో రూ. 2 లక్షలు స్వాధీనం

వరంగల్‌,(జనంసాక్షి): వర్ధన్నపేట మండలంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరిపారు. కారులో తరలిస్తున్న రూ. 2 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని …

మడగూడ ఎన్నిక వాయిదాకు సిఫార్సు చేసిన కలెక్టర్‌

వరంగల్‌,(జనంసాక్షి): కొత్తగూడ మండలం మడగూడ సర్పంచ్‌ ఎన్నికను వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘంకు సిఫార్సు చేశారు. …

రాయల తెలంగాణ వద్దు: మంత్రి బసవరాజు

వరంగల్‌,(జనంసాక్షి:) రాయల తెలంగాణ రాష్ట్రం తమకు అవసరం లేదని మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ ప్రజలకు ఆమోదయోడ్యమని ఇయన …

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేలు

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లాలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. కురవి మండలం గుండ్రాతిమడుగులో ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌, దుగ్గొండి మండలం కేశవపురంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తమ ఓటు …

మాజీ సర్పంచ్‌పై కత్తులతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

వరంగల్‌,(జనంసాక్షి): ఆత్మకూరు మండలంలో మాజీ సర్పంచ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. బాధితుడి సరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు …

విద్యుత్‌ షాక్‌తో సర్పంచ్‌ అభ్యర్థిని మృతి

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని నర్సింహులపేట మండలంలో వంతడుపుల గ్రామంలో విద్యుత్‌షాక్‌తో తల్లి కూతురు మృతి చెందారు. మృతుల్లో రోజ(22) సర్పంచ్‌ అభ్యర్థినిగా పోటీలో బరిలో నిలిచింది. ఆమెను రక్షించే …

నర్సంపేట సీఐ సస్పెండ్‌

వరంగల్‌,(జనంసాక్షి): నర్సంపేట సీఐ శివసాంబరెడ్డిని డీఐజీ కాంతారావు గురువారం సస్పెండ్‌ చేశారు. నల్లబెల్లం పట్టుకుని వ్యాపారులకు విక్రయించినట్లు విచారణలో తేలడంతోనే సీఐని సస్పెండ్‌ చేసినట్లు ఆయన తెలిపారు.

ములుగు సబ్‌ట్రెజరీలో 40 లక్షల కుంభకోణం

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని ములుగు సబ్‌ట్రెజరీలో 40 లక్షల కుంభకోణం జరిగింది. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లను అరెస్ట్‌ చేశారు. …