అంతర్జాతీయం

సహాయక చర్యకు డెహ్రాడూన్‌ చేరుకున్న ఆర్మీ చీఫ్‌

డెహ్రాడూన్‌: ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిక్రమ్‌సింగ్‌ ఈ ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని వరద బాధిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సైన్యం సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించనున్నారు.

నేడు ప్రారంభం కానున్న ముక్కోణపు సిరీస్‌

కింగ్‌స్టన్‌: నేటి నుంచి వెస్టిండీస్‌లో భారత్‌, శ్రీలంక, వెస్టిండిస్‌ జట్టు విండీన్‌తో శ్రీలంక తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కాఉంది.

సహాయక చర్యలకు ఆటంకం

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. యమునోత్రి, గంగోత్రి ,కేదార్‌నాథ్‌, రుద్రప్రయాగ ప్రాంతాల్లో ఇంకా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో పలు …

ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌ లోని పితోర్‌గడ్‌ జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 11.51 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.5గా నమోదైనట్లు …

ఇవాళా, రేపూ డెహ్రాడూన్‌ నుంచి ప్రత్యేక విమానాలు చంద్రబాబు

డెహ్రాడూన్‌: ఈరోజు సాయంత్రం 130 మంది యాత్రికులతో ప్రత్యేక విమానం డెహ్రాడూన్‌ నుంచి బయల్దేరుతుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. బద్రీనాథ్‌లో చిక్కుకున్న 250 మంది తెలుగు …

ఉగ్రవాదుల కాల్పుల్లో భర్త మరణవార్త విని భార్య ఆత్మహత్య

బాంకురా: ఉగ్రవాదుల కాల్పుల్లో భర్త మరణించిన వార్త విన్న అతని భార్య కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన సిపాయి అద్వైత నందికి పియూతో …

అమర్‌నాథ్‌ ప్రయాణం ప్రారంభించిన తొలి బృందం

 జమ్ము : మూడు వేల మందికి పైగా యాత్రికులతో కూడిన తొలి బృందం నేడు అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభించింది. పటిష్ఠమైన భద్రత మధ్య దక్షిణ కాశ్మీర్‌ నుంచి …

కాలాజిప్తి వద్ద వందల సంఖ్యలో చిక్కుకున్న పిల్లలు

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌లోని పితోరగర్‌లో కాలాజిప్తి వద్ద వందల సంఖ్యలో పిల్లలు చిక్కుకున్నారు. తమ పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను బంధువులు కోరుతున్నారు.

బద్రీనాథ్‌లో ఇప్పటికీ 3వేల మంది యాత్రికులు

ఉత్తరాఖండ్‌ : బద్రీనాథ్‌లో ఇప్పటికీ 3వేల మంది యాత్రికులు చిక్కుకుని ఉన్నట్లు సైన్యం ప్రకటించింది. కేదార్‌నాథ్‌లో వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికీ కొండచరియలు విరిగిపడుతున్నాయి. కేదార్‌నాథ్‌లో గాలింపు పూర్తి …

6 రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు

చెన్నై: తమిళనాడులోని ఆరు రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార అన్నా డీఎంకే నుంచి ఐదుగురు అభ్యర్థులు, …