అంతర్జాతీయం
మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలు
జార్ఖండ్ : జార్ఖండ్ రాష్ట్రంలోని పాకుర్ జిల్లాలో ఎస్పీ లక్ష్యంగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.
5 నుంచి ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు
డెహ్రాడూన్: ఈనెల 5నుంచి ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతా సింగ్
ఢిల్లీ : విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతసింగ్ను నియమించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
తాజావార్తలు
- అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్కార్డులు
- హైడ్రాకు ఫుల్పవర్స్
- సింగరేణి కార్మికులకు తీపికబురు
- ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డికి ఊరట
- వరద బాధితులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తుమ్మల యుగంధర్
- ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు
- కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు
- ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా
- పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్ పాలాభిషేకం
- మరిన్ని వార్తలు