అంతర్జాతీయం

మృతుల సంఖ్య 10 వేలకు పైనే ఉంటుంది

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ స్పీకర్‌ డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో వరద ప్రమాద మృతుల సంఖ్య 10 వేలకుపైనే ఉంటుందని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ గోవింద్‌సింగ్‌ వెల్లడించారు. వరద బాధిత …

గంగోత్రి ప్రాంతంలో పూర్తయిన సహాయక చర్యలు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముగింపు దశకు చేరుకున్నాయి. గంగోత్రి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ వరదల్లో చిక్కుకున్న యాత్రికులను …

సహాయక చర్యల్లో పాల్గొంటున్న 300 మందికిపైగా తెలుగువారు

డెహ్రాడూన్‌ : బద్రీనాథ్‌ పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న వరద బాధితుల్లో 300 మందికిపైగా తెలుగు యాత్రికులు ఉన్నట్లు సమాచారం. వీరిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు అక్కడ …

లభ్యం కాని 1800 మంది యాత్రికుల ఆచూకీ

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బద్రీనాథ్‌లో చిక్కుకున్న 2 వేల మందికిపైగా యాత్రికుల తరలింపునకు సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో 1800 మంది యాత్రికుల …

భారీ వర్షాల వల్ల పొంగి ప్రవహిస్తున్న భగీరథి నది

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలతో ఉత్తరకాశీ వద్ద భగీరథి నది పొంగిప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో సహాయక చర్యలకు అటంకం ఏర్పడుతోంది. మరోవైపు నేడు కూడా …

నేటితో ముగియునున్న చార్‌ధామ్‌ యాత్రికుల తరలింపు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముగింపు దశకు చేరుకున్నాయి. చార్‌ధావమ్‌ యాత్రికుల తరలింపు ప్రక్రియ శనివారంతో ముగియనుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న …

అమరవీరులకు గౌరవ వందనం సమర్పించిన షిండే

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు చేపడుతూ ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు కేంద్ర హోంమంత్రి షిండే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ గౌరవ వందనం సమర్పించారు. …

అమరవీరులకు గౌరవ వందనం సమర్పించిన షిండే

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు చేపడుతూ ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు కేంద్ర హోంమంత్రి షిండే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ గౌరవ వందనం సమర్పించారు. …

ప్రమాదానికి గురైన మరో హెలికాప్టర్‌ సిబ్బంది సురక్షితం

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో మరో హెలికాప్టర్‌కు ప్రమాదం చోటుచేసుకుంది. హర్షిల్‌లో సహాయక చర్యలు నిర్వహిస్తున్న పవన్‌హన్స్‌కు చెందిన హెలికాప్టర్‌ కిందకు దిగుతూ భూమిని ఢీకొంది. అయితే సహాయక చర్యలు …

బద్రీనాథ్‌లో చిక్కుకున్న ప్రజల కోసం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేసిన తెదేపా

డెహ్రాడూన్‌: బద్రీనాథ్‌లో చిక్కుకున్న 50 మంది తెలుగు యాత్రికులను తరలించేందుకు రెండు హెలికాప్టర్లను తెదెపా ఏర్పాటు చేసింది. వీరిని డెహ్రాడూన్‌కు తరలించి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో …