అంతర్జాతీయం

వర్షం అంతరాయంతో ప్రారంభం కాని మ్యాచ్‌

కార్డిఫ్‌: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌- న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ అలస్యంగా ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన …

బీహార్‌ పరిణామాలకు మోడీ నియామకంలో తొందరపాటే కారణం

రాజ్‌నాథ్‌సింగ్‌తో ఎల్‌కే అద్వానీ ఢిల్లీ : తాజా రాజకీయ పరిణామాలు చర్చించేందుకు భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను అద్వానీ తన నివాసానికి అహ్వానించారు. బీహార్‌లో జేడీయూ వైదొలగడంపై మాట్లాడుతూ …

ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ రాజీనామా

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ కుమార్‌ రాజీనామా సమర్పించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ డీవై పాటిల్‌నుకలిసి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. సభలో బల నిరూపణకు …

కారు బాంబు పేలి 13మంది మృతి

బాగ్దాద్‌,(జనంసాక్షి): ఇరాక్‌లో ఉదయం ఏడు వేర్వేరు ప్రాంతాల్లో కారు బాంబులు పేలి మొత్తం 13 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పారిశ్రామికవాడ, భవన నిర్మాణం జరుగుతున్న …

బలనిరూపణకు అవకాశమివ్వండి: నితీష్‌

పాట్నా: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ బల నిరూపణకు అవకాశమివ్వాలని గవర్నర్‌ డీవై పాటిల్‌ను కోరారు. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కివీస్‌

కార్డిఫ్‌: ఐసీసీ ఛాంపియస్స్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య కార్డిఫ్‌లో లీగ్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మెక్‌ కలమ్‌ ఇంగ్లాండ్‌కు …

రాజ్‌ భవన్‌ చేరుకున్న నితీశ్‌కుమార్‌

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ గవర్నర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌ చేరుకున్నారు. ఈరోజు ఉదయం మంత్రివర్గ అత్యవసర సమావేశం అనంతరం ఆయన జేడియూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. …

కారు బాంబులు పేలి 13 మంది మృతి

బాగ్దాద్‌ : ఇరాక్‌లో అదివారం ఉదయం ఏడు వేర్వేరు ప్రాంతాల్లో కారు బాంబులు పేలి మొత్తం 13 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. పారిశ్రామిక వాడ, భవన …

ముగిసిన బీహార్‌ మంత్రి వర్గ సమావేశం

పాట్నా: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఎన్టీఏతో జేడీయూ తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో భాజపాకు చెందిన మంత్రులు మ్తంరివర్గ …

పాట్నాలో భాజపా నేతల సమావేశం

పాట్నా : బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోడీ నివాసంలో భారతీయ జనతా పార్టీ నేతల సమావేశం ప్రారంభమైంది. మరి కాసేపట్లో జరిగే మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరు …