అంతర్జాతీయం

జెనీవాలో శ్రీలంకకు చుక్కెదురు

ఊచకోతపై నెగ్గిన అమెరికా తీర్మానం అనుకూలంగా 25, ప్రతికూలంగా 13 శ్రీభారత్‌ అనుకూలం, పాక్‌ ప్రతికూలం జెనీవా, మార్చి 21 (జనంసాక్షి): శ్రీలంకలో మానవ హక్కుల హననానికి …

21న హక్కుల కమిషన్‌ ఓటింగ్‌

వాషింగ్టన్‌ : తమిళ తిరుగుబాటుదారుపై శ్రీలంక సాగించిన అకృత్యాలు, పౌరుల సామూహిక ఊచకోతకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరుపుతామంటూ ఇచ్చిన హామీలు నిలుపుకోవాల్సిందిగా కోరే తీర్మానంపై.. ఐక్యరాజ్యసమితి …

పోప్‌ఫ్రాన్సిన్‌ తొలి ప్రార్థన

వాటికన్‌ సిటీ : కొత్త పోప్‌ఫ్రాన్సిస్‌ మంగళవారం సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో తొలి ప్రార్థనను నిర్వహించారు. వేలాది మంది క్యాథలిక్‌ భక్తులతో పాటు ప్రపంచ దేశాల ప్రముఖులు …

ఇరాక్‌లో కారుబాంబు పేలి 21 మంది మృతి

బాగ్దాద్‌ : బాగ్దాద్‌ నగరంలో మంగళవారం పలుచోట్ల వరసగా కారుబాంబులు పేలి 21 మంది మరణించినట్లు సమాచారం. కూరగాయల మార్కెట్లో, బేకరీ పార్కింగ్‌లో ఇలా మొత్తం 7 …

జైపూర్‌లో తొలి మహిళా పోస్టర్‌!

జైపూర్‌ : మరో పురుషాధిక్య రంగంలో తొలి మహిళ ప్రవేశించింది. అయితే ఇది గర్వంతో చెప్పుకోదగిన అంశం కాదు.. పేదరికం మహిళల చేత ఎంత కఠినమైన పనైనా …

శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేస్తాం :చిదంబరం

చెన్నై : ఐక్యరాజ్యసమితిలో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయకపోతే యూపీఏ ప్రభుత్వం నుంచి తప్పుకుంటామన్న డీఎంకే హెచ్చరికలకు కేంద్రం దిగివచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్నిల్‌లో శ్రీలంకకు వ్యతిరేకంగా …

బౌద్ధ సన్యాసి పై దాడి

తంజావూరు : శ్రీలంకకు చెందిన బౌద్ధ సన్యాసి పథ్‌యేరియో జ్ఞానలోక థిరోపై తమిళనాడులోని తంజావూరులో దాడి జరిగింది. ఢిల్లీలోని ఆర్కియాలాజికల్‌ సర్వే ఇనిస్టిట్యూట్‌(ఏఎస్‌ఐ) విద్యార్థి జ్ఞానలోక స్టడీ …

బస్సు బోల్తా పడి 24 మంది ఆర్మీ జవాన్ల మృతి

పాకిస్థాన్‌ : కోహిస్తాన్‌ జిల్లా కరకొరమ్‌ వద్ద నదిలో బస్సు బోల్తా పడి 24 మంది పాకిస్తాన్‌ ఆర్మీ సవాస్లు మృతి చెందారు. అయిదుగురికి గాయాలయ్యాయి.

నిలకడగా ఆడుతున్న భారత్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నిలకడగా ఆడుతోంది. 11 ఓటర్లు ముగిసేసరికి వికెట్లేమి కోల్పోకుండా 39 పరుగులు చేసింది. విజయ్‌ 16, …

408 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్‌

మొహాలీ : భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 408 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో …