జాతీయం

అజ్ఞాతం వీడిన బీహార్‌ మాజీమంత్రి

కోర్టులో లొంగిపోయిన మంజువర్మ సుప్రీం ఆదేశాలతో ఫలించిన పోలీసుల యత్నాలు పాట్నా,నవంబర్‌20(జ‌నంసాక్షి): వారం రోజుల నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న బీహార్‌ మాజీ మంత్రి మంజు …

ఆయుధగోదామ్‌లో ఘోర ప్రమాదం

ఆరుగురు దుర్మణం..క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు ముంబయి,నవంబర్‌20(జ‌నంసాక్షి): మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సైన్యానికి చెందిన ఆయుధ గోదాంలో పేలుడు జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. …

తీర్పు అమలుకు సమయం కావాలి

సుప్రీంకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వినతి న్యూఢిల్లీ,నవంబర్‌19(జ‌నంసాక్షి): శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు మరింత సమయం …

పార్లమెంట్‌ సమావేశాలకు ముందే గ్రాండ్‌ అలయన్స్‌

కోల్‌కతాలో మమతతో బాబు చర్చలు 22న జరిగే భేటీ వాయిదా కోల్‌కతా,నవంబర్‌19(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ సమావేశాలకు ముందే విపక్ష పార్టీలు ఎన్‌డిఎకు వ్యతిరేకంగా ముందుకు రానున్నాయని టిడిపి అధినేత, …

పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కాంగ్రెస్‌కు పట్టవు

ఎంతసేపూ మోదీని దింపడమే లక్ష్యంగా రాహుల్‌ విమర్శలు మధ్యప్రదేశ్‌ ప్రచారంలో అమిత్‌షా విమర్శలు భోపాల్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి ‘మోదీ ఫోబియా’ పట్టుకుందని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు …

ధోనీకి మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ మద్దతు

ఆతని అనుభవం జట్టుకు ఇప్పుడు ఎంతో అవసరం న్యూఢిల్లీ,నవంబర్‌19(జ‌నంసాక్షి): టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ మద్దతుగా నిలిచాడు. ధోనీ ఫామ్‌లో …

బస్సు దహనం కేసులో జీవిత ఖైదులకు విముక్తి

  వెల్లూరు జైలు నుంచి విడుదల చెన్నై,నవంబర్‌19(జ‌నంసాక్షి): ధర్మపురి బస్సు ఘటనలో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ముగ్గురు నిందితులను సోమవారం విడుదల చేశారు. 2000 సంవత్సరంలో …

బాబు అవినీతికి రైతుల బలి: జివిఎల్‌

న్యూఢిల్లీ,నవంబర్‌19(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీ నేతల అవినీతిని కేంద్రం బయటపెడుతుందనే భయంతోనే ఏపీ ప్రభుత్వం సీబీఐకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. …

కాంగ్రెస్‌ అవినీతికి ప్రాజెక్టులపై ప్రభావం

గురుగ్రామ్‌లో వెస్టన్ర్‌ పెరిఫరల్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు జెండా కామన్వెల్త్‌ క్రీడల సమయంలో పూర్తి కావాల్సిందన్న ప్రధాని చండీఘడ్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అవినీతికి ప్రాజెక్టులు కూడా ఆలస్యం అవుతున్నాయని, అందుకు …

సరిహద్దుల భద్రత పటిష్ఠానికి..  కేంద్రం చర్యలు

– భారత్‌ -చైనా సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మక రహదారులు – శాశ్వత భవనాలు చేపట్టేందుకు కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ, నవంబర్‌19(జ‌నంసాక్షి) : చైనా సరిహద్దుల్లో భద్రతను మరింత …