జాతీయం

ఛత్తీస్‌ఘడ్‌లో బిజెపికి మద్దతు ఇవ్వం: అజిత్‌ జోగి

రాయ్‌పూర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని, బీఎస్‌పీతో కలిసి తాము సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జేసీసీ) పార్టీ …

ప్రధాని మోడీకి చిదంబరం చురకలు

కాంగ్రెసె అధ్యక్షుల జాబితా వెల్లడి రఫెల్‌ కుంభకోణంపై ప్రధాని దృష్టిసారించాలని హితవు న్యూఢిల్లీ,నవంబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ వారసత్వాన్ని టార్గెట్‌ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి …

కర్నాటకలో గబ్బర్‌ సంగ్‌ పోలీసులు

బెంగళూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): తాము విధి నిర్వహణలో ఉన్నామన్న విషయాన్ని పోలీసులు మరిచిపోయి.. డ్యాన్స్‌ మాస్టర్లలా ప్రవర్తించారు. ఓ కేసులో స్టేషన్‌కు వచ్చిన నిందితుడిని పోలీసులు వేధించారు. ఈ సంఘటన …

మాజీమంత్రి మంజూవర్మ ఆస్తులు సీజ్‌

పాట్నా,నవంబర్‌17(జ‌నంసాక్షి): బీహార్‌లోని మాజీ మంత్రి మంజూ వర్మ ఆస్తులను పోలీసులు సీజ్‌ చేశారు. శనివారం ఉదయం భారీ సంఖ్యలో మాజీ మంత్రి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఇంట్లో …

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మాస్టర్‌ ప్లాన్‌

సిఎం వసుంధరపై పోటీగా మానవేంద్ర సింగ్‌కు టిక్కెట్‌ జైపూర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): రాజస్థాన్‌ రాజకీయాలు వేగంగా మారాయి. బిజెపి ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తు నేత ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి వసుంధర …

మాజీ సిఎం మాణిక్‌ సర్కార్‌ కాన్వాయ్‌పై బిజెవైఎం దాడి

  అగర్తలా,నవంబర్‌17(జ‌నంసాక్షి): త్రిపుర మాజీ సీఎం, సీపీఐ(ఎం) నాయకుడు మాణిక్‌ సర్కార్‌, ఆయన అనుచరుల కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ …

భాజపా చేస్తోంది రథయాత్ర కాదు..  రావణయాత్ర

– ఆపార్టీని ఏ రాష్ట్ర ప్రజలూ ఆహ్వానించరు –  పశ్చిమ్‌బంగా సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా, నవంబర్‌17(జ‌నంసాక్షి) :భాజపా చేస్తోంది రథయాత్ర కాదని.. రావణ యాత్ర అని  …

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..

– ఆరుగురు దుర్మరణం బెంగళూర్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : కర్ణాటకలోని హుబ్బళ్లి వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా …

చంద్రబాబుకు భయం పట్టుకుంది

– అందుకే సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దుచేశారు! – అవినీతిపై రాష్ట్రాలకు సార్వభౌమత్వం ఉండదు – కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ, నవంబర్‌17(జ‌నంసాక్షి): ఆంధరప్రదేశ్‌ …

అత్యంత భద్రత మధ్య పంచాయితీ ఎన్నికలు

కాశ్మీర్‌లో తొలిదశకు శ్రీకారం శ్రీనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): అత్యంత భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య జమ్ముకాశ్మీర్‌లో మొదటి దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్‌ శనివారం ప్రారంభమైంది. ఉదయం 8.00కు ప్రారంభమైన …