జాతీయం

ఢిల్లీలో విపరీతంగా వాయుకాలుష్యం

న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో ఇవాళ వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. దీపావళి సంబరాలు మొదలు కాక ముందే.. వతావరణం ప్రమాదకరంగా తయారైంది. నగరంలో ఉదయం పరిస్థితి …

జనవరి1న హైకోర్టు ప్రారంభం

ఎపి ప్రతిపాదనలపై సుప్రీం సంతృప్తి న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఎపిలో జనవరి 1 నుంచి మైకోర్టును ప్రారంభిస్తామని ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. 1 నుంచి హైకోర్టు అందుబాటులోకి …

మిజోరం స్పీకర్‌ హైపీ కాంగ్రెస్‌కు రాజీనామా

త్వరలోనే బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం ఐజ్వాల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మిజోరంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, అసెంబ్లీ స్పీకర్‌ హైపీ తన …

మధ్యప్రదేశ్‌లో బిజెపి అభ్యర్థి హఠాన్మరణం

  గుండెపోటుతో మృతి చెందిన మాజీమంత్రి దేవీసింగ్‌ పటేల్‌ భోపాల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లో బిజెపి అభ్యర్థి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. రాష్ట్ర మాజీ మంత్రి, రాజ్‌పూర్‌ నియోజకవర్గ …

కోహ్లీకి అనుష్క బర్త్‌డే విషెస్‌

  విహారయాత్రకు వెళ్లిన నయాజంట ముంబయి,నవంబర్‌5(జ‌నంసాక్షి): టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన 30వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొంటున్నారు. సరదాగా గడిపేందుకు వారు విహారయాత్రకు వెళ్లారు. ఈ …

బిజెపి నేతల హంతకులను గుర్తించాం

వారు ఉగ్రవాదులే అన్న గవర్నర్‌ శ్రీనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జమ్మూకాశ్మీర్‌లోని కిష్వార్‌లో గత వారం బిజెపి నేతలు అనిల్‌ పరిహార్‌, ఆయన సోదరుడు అజిత్‌ పరిహార్‌లు హత్యకు గురికాగా..నిందితులను గుర్తించామని, …

ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో రెండు నెలల జీతాలు

పొరపాటున వేశామని ప్రకటించిన పంజాబ్‌ ప్రభుత్వం అమృత్‌సర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబరు నెల జీతంగా రెట్టింపు డబ్బు ఉద్యోగుల ఖాతాల్లో జమచేసి నాలుక కరుచుకున్నారు. …

ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం

కేదార్‌నాథ్‌లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు న్యూఢిల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌లలో గత మూడు రోజులుగా భారీగా మంచుకురుస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్‌ 5 డిగ్రీలు దిగువకు నమోదవుతున్నాయి. …

ఉప ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూపు

అన్ని పార్టీల్లోనూ గెలుపు ధీమా సంకీర్ణ సర్కార్‌ ప్రతిష్టకు సవాల్‌ కానున్న ఫలితాలు బెంగళూరు,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఫలితాలపైనే కేంద్రీకృతమై ఉంది. …

జమ్మూకాశ్మీర్‌లో స్థానిక ఎన్నికల బహిష్కరణ

హిజ్బుల్‌ తీవ్రవాదలు పోస్టర్లతో పోలీసుల అప్రమత్తం శ్రీనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జమ్మూ-కశ్మీరులో ప్రజాస్వామ్యానికి గండి కొట్టేందుకు ఉగ్రవాదులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల స్తానిక ఎన్నికలను విపక్షాలు బహిష్కరించినా ప్రభుత్వం వాటిని …