జాతీయం

తమిళనాడుకు మరోమారు భారీ వర్షముప్పు

వాయుగుండాలతో వర్షగండం ఉందన్న వాతావరణశాఖ చెన్నై,నవంబర్‌5(జ‌నంసాక్షి): తమిళనాడుకు మరోమారు భారీ వర్షాల ముప్పు తప్పేలా లేదు. దీపావళి సందర్భంగా వర్షౄలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. …

ఐటి పరిధిలోకి మరో 50వేల మంది

కొత్త సంవత్సరంలో లక్ష్యం న్యూఢీల్లీ,నవంబర్‌5(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు మరో 50 వేల మందిని పన్ను పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యంగా ఐటి అధికారులు పనిచేస్తున్నారు. మరింతమందిని …

అయోధ్యలో భారీ రామవిగ్రహం

సరయూ తీరంలో ఏర్పాటు చేసే ప్రణాళిక దీపావళికి ప్రకటన చేయనున్న సిఎం యోగి లక్నో,నవంబర్‌3(జ‌నంసాక్షి): అయోధ్యలో సరయు నది తీరాన రాముడి భారీ విగ్రహ ఏర్పాటుకు ప్రణాళికలు …

పెటాకులు కాబోతున్న తేజ్వీ యాదవ్‌ పెళ్లి

  ఆరు నెలల్లోనే విడాకులకు దరఖాస్తు పాట్నా,నవంబర్‌3(జ‌నంసాక్షి): తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ పెల్లి పెటాకులు కాబోతున్నది. అట్టహాసంగా జరిగిన పెల్లి ఆరునెల్లోనే ముగియబోతోంది. భార్యాభర్తలు దూరం దూరంగా ఉండడం …

రాముడు కలలోకి వచ్చాడు

హిందువుగా మారుతున్నా లక్నో,నవంబర్‌3(జ‌నంసాక్షి): సాక్షాత్తూ శ్రీరాముడే తనకు చెప్పాడంటూ ఓ ముస్లిం వ్యక్తి హిందూ మతాన్ని స్వీకరించాడు. అతనొక్కడే కాకుండా సదరు వ్యక్తికి చెందిన మొత్తం కుటుంబం …

పంజాబ్‌ ఐఎఎస్‌లకు ఎన్నికల విధులు

వివిధ రాష్ట్రాల ఎలక్షన్‌ డ్యూటీకి అధికారులు చండీఘర్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న అధికశాతం ఐఎఎస్‌లలో పలువురు ఈ నెలలో అందుబాటులో ఉండరని సమాచారం. నవంబరు 12 …

ఉత్తరాదిని కుమ్మేస్తున్న మంచు

మంచు పరదాలు కప్పుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం డెహ్రాడూన్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు వర్షం కురుస్తోంది. జమ్మూకశ్మీర్‌తో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో శనివారం తొలకరి మంచు …

9న రాష్ట్రపతిని కలవనున్న వైకాపా నేతలు

న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన బృందం ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో కలవనుంది. ఈ మేరకు …

ఉర్జిత్‌ పటేల్‌ను సాగనంపే ప్రయత్నంలో మోడీ

ట్వీట్‌ ద్వారా విమర్శలు చేసిన చిదంబరం న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ను తొలగించాలని ప్రభుత్వం ప్రయత్ని స్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆర్థిక శాఖ మాజీ …

చంద్రబాబు ముందు తన ఇల్లు చక్కబెట్టుకుంటే మంచిది

ప్రజల దృష్టి మరల్చడానికే కూటమి నాటకం మండిపడ్డ బిజెపి నేత రాం మాధవ్‌ న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలో ప్రతిపక్ష పార్టీలతో జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు …