జాతీయం

సిబిఐ డైరెక్టర్‌ పదవీకాలాన్ని కుదించలేరు

సుప్రీంలో ఖర్గే పిటిషన్‌ న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌ పదవీ కాలాన్ని కుదించే అధికారం ఎవరికీ లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే …

శశిథరూర్‌ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు

విచారణ 16వ తేదీకి వాయిదా న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చిన కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌పై నేరపూరిత పరువునష్టం కేసు దాఖలైంది. పాటియాలా …

మధ్యప్రదేశ్‌లో బిజెపికి ఎదురుదెబ్బ

  సిఎం బావమరిది కాంగ్రెస్‌లోకి జంప్‌ భోపాల్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల వేళ అధికార బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ …

హత్యలకు నిరసనగా బెంగాలీల ఆందోళన

గౌహతి,నవంబర్‌3(జ‌నంసాక్షి): అసోంలో ఐదుగురు యువకుల హత్యతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్యలకు నిరసనగా బెంగాలీ సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలో బంద్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టిన్సుకియా …

నేడు ప్రారంభం కానున్న కేబుల్‌ బ్రిడ్జి

న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): భారత్‌లో మొట్టమొదటి అసిమ్మెట్రికల్‌ కేబుల్‌ స్టేయిడ్‌ బ్రిడ్జిగా గుర్తింపు పొందిన బ్రిడ్జీని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ ఆదివారం ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 14 ఏళ్ల కిత్రం …

5న తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

– శబరిమలలో భారీ భద్రత – 5000మంది పోలీసుల మోహరింపు..! పంబా, నవంబర్‌3(జ‌నంసాక్షి) : శబరిమల అయ్యప్ప ఆలయం ఈనెల 5వ తేదీన మళ్లీ తెరుచుకోనుంది. ‘చితిర …

‘అవని’ని అంతమొందించారు!

– బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు ముంబయి, నవంబర్‌3(జ‌నంసాక్షి) : ఇప్పటి వరకు 13మందిని పొట్టపెట్టుకున్న ‘అవని’ అనే ఆడపులిని ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు …

వ్యతిరేక పవనాలను గుర్తించని బిజెపి 

శనివారం 3-11-2018 జిఎస్టీ,పెట్రో ధరలు, రఫేల్‌ విమానాల కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నాయి. గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా జిఎస్టీ ప్రభావం బాగానే కనిపించింది. …

అయోధ్యపై దీపావళి కానుక

యోగి ఫార్ములా అంటూ ప్రచారం లక్నో,నవంబర్‌2(జ‌నంసాక్షి): అయోధ్యలో రామాలయం… ఏళ్లుగా ఎంతో మంది రామభక్తులు కంటున్న కల ఇది. తాజాగా దీనికి సంబంధించిన తీర్పును సుప్రీం కోర్టు …

ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌పై సవాల్‌

పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ …