జాతీయం

మళ్లీ మోడీకే జనం ఓటు

ఆయనే ప్రధాని కావాలంటున్న ప్రజలు ఆన్‌లైన్‌ సర్వేలో మెజార్టీ ప్రజల ఆశాభావం న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధాని కావాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారని ఓ ఆన్‌లైన్‌ …

మిజోరం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు ఈనెల తొమ్మదితో నామినేషన్ల గడువు ముగియనుందని ఈసీ పేర్కొంది. ఇప్పటీకే కాంగ్రెస్‌, …

చిదంబరం కుటుంబానికి ఊరట

ఆదాయపుపన్ను శాఖ నిర్ణయాన్నిరద్దు చేసిన చెన్నై,నవంబర్‌2(జ‌నంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం సవిూప బంధువులకు మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం ఊరటనిచ్చింది. నల్లధనం …

చిన్నతరహా పరిశ్రమలకు మోడీ దీపావళి కానుక

కోటి వరకు సులభంగా రుణం ఇచ్చేలా నిర్ణయాలు న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): చిన్నతరహా, మధ్యతరహా వ్యాపార సంస్థలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి కానుక ప్రకటించారు. ఈ రంగాన్ని …

భారత్‌లో ఆడడం అంత సులభం కాదు

విండీస్‌ కోచ్‌ స్టువర్ట్‌ లా తిరువనంతపురం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): భారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 1-3తో కోల్పోవడంపై విండీస్‌ కోచ్‌ స్టువర్ట్‌ లా స్పందించాడు. నలభై వేల మంది …

తగ్గుతూ వస్తోన్న పెట్రో ధరలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలను బట్టి …

అజిత్‌ జోగి భార్యకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ నిరాకరణ

మండిపడ్డ రేణూ జోగి ..సోనియాకు లేఖ రాయ్‌పూర్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి భార్య రేణు జోగికి కాంగ్రెస్‌ పార్టీ ఈసారి టికెట్‌ నిరాకరించడంతో ఆమె …

తెలంగాణ ఆకాంక్షల కోసమే జట్టుకట్టాం

ఉమ్మడి కార్యాచరణ వేగవంతం చేయాలని కోరాం పొత్తులో భాగంగా 17 సీట్లు కోరాం రాహుల్‌తో భేటీ అనంతరం కోదండరామ్‌ వెల్లడి న్యూఢిల్లీ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలన్న లక్ష్యంతోనే …

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గుండా రోడ్డు

భారత్‌ అభ్యంతరాలను తోసిపుచ్చిన పాక్‌, చైనా న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): చైనా, పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌లో భాగంగా రెండు దేశాల మధ్య బస్సు సర్వీస్‌ను ప్రారంభించడంపై ఇండియా తీవ్ర అభ్యంతరం …

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగురేస్తాం

160 స్థానాల్లో గెలవబోతున్నాం కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ శుక్లా ఆశాభావం జయపుర,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాజస్థాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని, 160 స్థానాలు తమకే దక్కుతాయని …