జాతీయం

మూగజీవిపై సామూహిక అత్యాచారం

చండీగఢ్: ఆ మధ్య కోడిని ఒకడు రేప్ చేశాడన్న వార్త గుర్తుంది కదా.. ఇదీ అలాంటిదే. ఈసారి ఓ మేకను 8 మంది కలిసి సామూహిక అత్యాచారం …

హెచ్‌డీఐలో పెరుగుదల సాధించినప్పుడే.. 

10శాతం వృద్ధిరేటు సాధ్యం – ప్రస్తుతం 7.5శాతం వృద్ధి సాధిస్తున్నాం – నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ న్యూఢిల్లీ, జులై28(జ‌నం సాక్షి) : మానవాభివృద్ధి సూచీ …

మేమంతా కలిస్తే బీజేపీ ఫినిష్‌..!

– బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు ఏకంకావాలి – నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా కోల్‌కతా, జులై28(జ‌నం సాక్షి) : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో …

కేరళ విద్యార్థినిని వేధించిన వ్యక్తి అరెస్ట్‌

త్రిసూర్‌,జూలై28(జ‌నం సాక్షి): చదువుకుంటూనే సంపాదిస్తున్న విద్యార్థినిని ఆన్‌లైన్‌లో ట్రోల్‌ చేసిన వ్యక్తినికేరళ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న హనన్‌ హవిూద్‌ తన …

సిఎం యోగికి గురు పూజ చేసిన పోలీస్‌ అధికారి

సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారిన ఫోటో గోర్‌ఖ్‌పూర్‌,జూలై28(జ‌నం సాక్షి): గురుపౌర్ణమి సందర్భంగా గురువులను పూజించడం చూస్తుంటాం. అయితే ఓ పోలీస్‌ అధికరాఇ మాత్రం సిఎం యోగి తన …

మూకదాడులపై కమిటీ చర్చ

  న్యూఢిల్లీ,జూలై28(జ‌నం సాక్షి): మూకదాడులను నివారించడానికి కొత్తచట్టాన్ని రూపొందించనున్నట్లు కేంద్ర ¬ంశాఖ సహాయ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలోని కమిటీ తెలిపింది. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న మూకదాడుల్ని …

అమ్మానాన్నలను పట్టించుకోని.. 

ప్రభుత్వోద్యోగుల వేతనాల్లో కోత! – ఉత్తర్వులు జారీ చేసిన అసోం ప్రభుత్వం గౌహతి, జులై28(జ‌నం సాక్షి) : తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో కోత …

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

– లోయలోపడ్డ బస్సు.. 32 మంది మృతి – 800 అడుగుల లోతులో పడి నుజ్జునుజ్జైన బస్సు – మృతులంతా కొంకణ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ సిబ్బంది – …

ఆవుల మృతిపై ఆప్‌ సర్కారు సీరియస్‌

– విచారణకు ఆదేశించిన ప్రభుత్వం న్యూఢిల్లీ, జులై28(జ‌నం సాక్షి) : ఆవుల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారంటూ మూక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఓ గోశాలలో రెండు రోజుల …

ధోనీ ఇప్పుడే రిటైర్మెంట్‌ ప్రకటించడు

– ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌లో ధోని వల్లే ఓడామనడం సరికాదు – బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలక్టర్‌ సందీప్‌ పాటిల్‌ న్యూఢిల్లీ, జులై28(జ‌నం సాక్షి) : భారత …