జాతీయం

కొత్త రికార్డులు నమోదు చేసిన స్టాక్‌మార్కెట్లు 

– 100 పాయింట్లపైగా లాభపడ్డ సెన్సెక్స్‌ ముంబయి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : దేశీయ సూచీలు నేడు కొత్త రికార్డులను నమోదుచేశాయి. ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావంతో ఆరంభ ట్రేడింగ్‌ నుంచే …

విమానంలో లేఖ ఎవరు పెట్టారో తెలిసింది 

– కేంద్రమం అశోక్‌ గజపతి రాజు న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : ముంబయి నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానానికి సోమవారం బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. విమానంలో …

ఆధార్‌ విచారణపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను కొనసాగించేందుకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని …

ఆధారాలు ఉంటేనే అగ్రిగోల్డ్‌ చెల్లింపులు: డిజిపి

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): అగ్రిగోల్డ్‌ ఖాతాదారుల లెక్కాపత్రాలు తేల్చుతున్నామనిడీజీపీ సాంబశివరావు అన్నారు. ఆధారాలు లేకపోతే డబ్బు తిరిగి చెల్లించడం కుదరదని డీజీపీ అన్నారు. గంజాయి విషయంలో ఎక్సైజ్‌ శాఖతో కలిసి …

కేరళలో కుప్పకూలిన కర్రవంతెన

ఇకరు మృతి: పలువురికి గాయాలు తిరువనంతపురం,అక్టోబర్‌30((జ‌నంసాక్షి): కేరళలోని కొల్లాంలో ఓ పురాతన ఐరన్‌ బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, సుమారు 57మంది …

ఎన్‌ఐఏ చీఫ్‌గా యోగేశ్‌ చందర్‌ బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరక్టర్‌ జనరల్‌గా యోగేశ్‌ చందర్‌ మోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2021, మే 31వ తేదీ వరకు ఆయన …

భారత్‌ చేతికి పాక్‌ యుద్ధవిమానం గుట్టు..!

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : భారత్‌-జపాన్‌లు నిన్న యాంటీ సబ్‌మెరైన్‌ యుద్ధ విన్యాసాలను ప్రారంభించాయి. ఇవి ఏటా జరిగే సాధారణ విన్యాసాల వంటివి కాదు. దీని వెనుక పాకిస్థాన్‌ వెన్నువిరిచే …

బెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం చివాట్లు

  – పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని ఓ రాష్ట్రం ఎలా ప్రశ్నిస్తుంది..? – వివరించేందుకు విూ సీఎంనే కోర్టుకు రమ్మనండన్న కోర్టు న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : ఆధార్‌ పిటిషన్‌ …

గుజరాత్‌లో బిజెపిని ఆత్మరక్షణలో పడేసిన రాహుల్‌

మారిన శైలితో కమలదళంలో వణుకుపుట్టిస్తున్న యువనేత గాంధీనగర్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ ఓడిపోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న తీరు కమళదలానికి కునుకు పట్టనీయడం లేదు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు …

హార్ధిక్‌ పటేల్‌కు బెయిల్‌

అహ్మదాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఎమ్మెల్యేపై దాడి కేసులో పటేల్‌ వర్గ నాయకుడు హర్దిర్‌ పటేల్‌కు గురువారం బెయిల్‌ మంజూరైంది. రూ. 5వేల పూచికత్తుపైన గుజరాత్‌లోని విసనగర్‌ కోర్టు హర్దిక్‌కు బెయిల్‌ …