జాతీయం

ప్రధానికి గుజరాత్‌ భయం పట్టుకుంది: రాజ్‌ థాకరే

ముంబయి,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేశంలో విపక్షాలు పటిష్టమవుతాయని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ థాకరే అన్నారు. గుజరాత్‌ ఎన్నికల కోసం ప్రధాని …

స్విట్జర్లాండ్‌ జంటపై దాడి ఘటలనపై స్పందించి సుస్మా

– యూపీ ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని ఆదేశం – బాధితులకు అన్ని విధాల సహకారంగా ఉంటమని వెల్లడి ఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి) : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆగ్రా ప్రాంతంలో గత ఆదివారం …

అప్పుకోసం భార్యనే బలిపెట్టాడు

  ఢిల్లీ మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో జరిగిన సంచలన హత్యకేసు మిస్టరీని పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. వాయవ్య ఢిల్లీలోని రోహినీ …

తాజ్‌మహల్‌ వద్ద యోగి స్వచ్ఛభారత్‌

వివాదాలకు చెక్‌ పెట్టే ప్రయత్నం ఆగ్రా,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): తాజ్‌మహల్‌ నిర్మాణం, చరిత్ర చుట్టూ వివాదాలు చుట్టుముట్టిన వేళ అక్కడే ఉత్తప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. …

ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు

– భారత్‌తో కలిసి పనిచేస్తాం – పాక్‌ ఉగ్రవాద సంస్థలకు స్వర్గధామంగా మారింది – అమెరికా విదేశాంగ మంత్రి అటిల్లర్‌సన్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌ 25,(జనంసాక్షి): ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో …

.గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

– డిసెంబర్‌ 9, 14 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు – మొదటి దశ 89, రెండవ దశ 93 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ – డిసెంబర్‌ …

టిప్పు సుల్తాన్‌ అమరవీరుడు

– ఆంగ్లేయులకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిండు – యుద్ధభూమిలో అమరుడయ్యాడు – రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కర్ణాటక,అక్టోబర్‌ 25,(జనంసాక్షి): టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకల వివాదం కర్ణాటకలో …

జీఎస్‌టీ రిటర్న్‌లపై జరిమానా రద్దు

న్యూఢిల్లీ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు గానూ జీఎస్‌టీ రిటర్న్‌లను గడువు పూర్తయిన తర్వాత దాఖలు చేసిన వారిపై జరిమానాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం వెల్లడించింది. …

షూటింగ్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇండియాకు గోల్డ్‌ మెడల్‌

న్యూఢిల్లీ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ను ఇండియా గ్రాండ్‌గా మొదలుపెట్టింది. 10 విూటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు జీతూ రాయ్‌, …

ఇరుపార్టీలకు తిరుగుబాట్ల బెడద

సిమ్లా,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపిలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగానే ఉంది. పార్టీ సూచించిన నాయకులకు పోటీగా పలువురు ఆయా నియోజక వర్గాల్లో నామినేషన్లు …