జాతీయం

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ఛత్తీస్‌గఢ్ : సుక్మా జిల్లాలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. …

రాజస్థాన్‌ ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిల్‌

ప్రభుత్వ తీరును తప్పుపట్టిన కాంగ్రెస్‌ జయపుర,అక్టోబర్‌ 23(జ‌నంసాక్షి): రాజస్థాన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సీఎం వసుంధర …

స్టార్‌ క్యాంపెయినర్లు రాహుల్‌, సోనియా

– హిమాచల్‌ ప్రదేశ్‌లో పట్టునిలుపుకొనేలా కాంగ్రెస్‌ ప్రయత్నాలు న్యూఢిల్లీ,అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకుని మళ్లీ అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్‌ …

హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సీఈవోగా జయంత్‌

న్యూఢిల్లీ,అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : హాంకాంగ్‌ అండ్‌ షాంఘై బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌(హెచ్‌ఎస్‌బీసీ) ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా జయంత్‌ రిఖేయ్‌ నియమితులయ్యారు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఈ నియామకం …

మంచుకురిసే అవకాశం ఉన్నందునే ముందే ఎన్నికలు

– చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అచల్‌ కుమార్‌ జ్యోతి న్యూఢిల్లీ, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : గుజరాత్‌ కంటే ముందే హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు నిర్వహించడంపై స్పందించారు చీఫ్‌ ఎలక్షన్‌ …

ఆర్కే నగర్‌ నుంచి నేనే పోటీ చేస్తా 

– టీ..టి.వి. దినకరన్‌ వెల్లడి చెన్నై,అక్టోబర్‌23(జ‌నంసాక్షి) :  తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌ నుంచి పోటీ చేస్తానని శశికల మేనల్లుడు టి.టి.వి. …

ప్రభుత్వ చర్యలు పాక్షికంగానే ఫలితాలనిచ్చాయి

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా వాసికెక్కిన ఢిల్లీ నగరంలో దీపావళిని దృష్టిలో పెట్టుకొని కాలుష్యాన్ని నివారించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. నగర పరిధిలో బాణాసంచా అమ్మకాలను …

కూలిన ఆర్టీసీ డిపో గ్యారేజీ..8మంది మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పాత బస్ డిపో బిల్డింగ్ కూలి 8 మంది చనిపోయారు. 20 మందికి గాయాలయ్యాయి. నాసైపట్నం జిల్లా పొరయార్ లో ఈ …

చంబాలో కుప్పకూలిన బ్రిడ్జి

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబాలో ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. అయితే ఘటన సమయంలో వంతెనపై రాకపోకలు ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. …

కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న ప్రధాని

సైనికులతో కలసి దీపావళి జరుపుకున్న మోడీ న్యూఢిల్లీ,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దర్శించుకున్నారు. ఈ ఏడాది మేలో ఆలయ ద్వారాలు తెరవగా.. శనివారం …