వార్తలు

యస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వెంటనే ఆర్థిక పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన:ఓరగంటి చంద్రశేఖర్..

యస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వెంటనే ఆర్థిక పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన:ఓరగంటి చంద్రశేఖర్ ధర్మపురి (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్రంలో దళితులపై దాడులు,హత్యలు, హత్య యత్నాలు, అత్యాచారాలు …

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మానవహారం

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మానవహారం జనం సాక్షి ప్రతినిధి మెదక్ ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు మెదక్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ చౌరస్తా …

విలేకరులు అక్రమ వసూళ్లు పై అధికారులకు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన యజమానులు

విలేకరులు అక్రమ వసూళ్లు పై అధికారులకు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన యజమానులు  సికింద్రాబాద్  సెప్టెంబర్ 29 (జనం సాక్షి) ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలో పేద నిరుపేద …

భిక్షాటనచేసిన అంగన్వాడీలు.. 19వ రోజుకు చేరుకున్న రిలేనిరాహార దీక్షలు.

భిక్షాటనచేసిన అంగన్వాడీలు.. 19వ రోజుకు చేరుకున్న రిలేనిరాహార దీక్షలు. రాయికల్,సెప్టెంబర్ 30 (జనంసాక్షి)అంగన్ వాడి లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ …

చండీశ్వర యూత్ గణనాథుని లడ్డూను కైవసం చేసుకున్న మొర్రి యాదయ్య

చండీశ్వర యూత్ గణనాథుని లడ్డూను కైవసం చేసుకున్న మొర్రి యాదయ్య ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్29(జనంసాక్షి) యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల లో భాగంగా చండీశ్వర …

పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం

` భవిష్యత్‌ లో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారు ` వ్యవసాయ మంత్రి నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధితో పాటు వ్యవసాయం బలోపేతమవుతున్నది ` వ్యవసాయ …

కాంగ్రెస్‌, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో : మంత్రి హరీశ్‌రావు

యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్‌, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని …

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..

` గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లు పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. …

వైవాహిక బంధం చెడినా.. విడాకులు ఇవ్వకపోవడం క్రూరత్వమే

` కేరళ హైకోర్టు కొచ్చి(జనంసాక్షి): దంపతుల మధ్య వైవాహిక బంధం పూర్తిగా ధ్వంసమైనా.. విడాకులు ఇవ్వకుండా భాగస్వామి అడ్డుకోవడం క్రూరత్వమే అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది. జస్టిస్‌ …

అలిశెట్టి కుటుంబానికి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం..

` సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు.. డబుల్‌ బెడ్రూం ఇల్లు కేటాయించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):తన కవిత్వాన్ని నిర్భాగ్యుల గొంతుకగా మలచిన ప్రజా కవి,  తెలంగాణ శ్రీ …