Main

జంటనగరాల్లో రంగవల్లుల వేడుక

ఇళ్లముందు పల్లెక్రాంతి పోటీపడి ముగ్గులేసిన ఆడపడచులు హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): గ్రామాలకు వెళ్లినవారు వెళ్లగా హైదరాబాద్‌లో ఉన్న వారు పండగ వేడుకల్లో పాల్గొనడంతో జంగనగరాల్లోనూ సందడి కనిపించింది. ఉదయమే పలుకానల్లో …

కైట్‌ ఫెస్టివల్‌తో సందడేసందడి

భోగిమంటలతో గ్రామాల్లో పండగ వాతావరణం కోస్తాలో కోడిపందాల జోరు హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. పాడిపంటలకు, సంప్రదాయాలకు పెట్టిందిపేరైన తూర్పు వాకిట సంక్రాంతి సంబరాలు …

తొలివిడత పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఏకగ్రీవాలపై నజర్‌ పెడుతామన్న ఇసి సందడిగా సాగుతున్న ప్రచారాలు హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): తొలి విడతలో జరిగే పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 21న తొలివిడత …

వ్యవసాయ విధానాలపై ఇతర రాష్ట్రాల అధ్యయనం

24గంటల కరెంట్‌..రైతుబందు పథకాలపై ఆసక్తి హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైపు యావత్‌ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. పలు …

తెలంగాణ ప్రజలకు కడియం పండగ శుభాకాంక్షలు

హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆ ఫలాలు అందుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. …

ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చడం దుర్మార్గపు చర్య

జీవో 58 59లను వెంటనే అమలు చెయ్యాలి –  సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ బాల మల్లేష్ జవహర్ నగర్, జనవరి 13 (జనం సాక్షి): …

నేటి నుంచి ప్రచార హోరు

హైదరాబాద్: సోమవారం నుంచి పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరెత్తనున్నది. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తొలి విడుత పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల తుది …

భాగ్యనగరంపై కన్నేసిన దొంగల ముఠాలు

హైదరాబాద్‌ : రాజధాని నగరంపై దొంగల ముఠాలు గురిపెట్టాయి.. కొంతకాలంగా అంతగా కనపడని చోరుల హడావుడి తాజాగా తారస్థాయికి చేరింది. ఓవైపు గస్తీ .. నిఘా పెంచామని …

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ఏడు ప్రత్యేక రైళ్ల

సికింద్రాబాద్‌ : సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణీకుల సౌకర్యం కోసం ఏడు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. జనసాధారణ్‌ పేరుతో ఈ రైళ్లను ఆయా రూట్లలో …

హైదరాబాద్‌లో దారుణం..16ఏళ్ల బాలికపై గ్యాంగ్‌ రేప్‌

 హైదరాబాద్‌ : నగరంలోని కామాటీపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గొల్లాకిడికి చెందిన 16 ఏళ్ల మైనర్‌ బాలికపై 11మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. …