Main

ముగిసిన పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం

ఊపందుకున్న ఎన్నికల ప్రచారం హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): తెలంగాణలో మూడు విడుతల్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగియడంతో, పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలిదశ ఎన్నికల గడువు …

పాఠ్యాంశంగా మార్షల్‌ ఆర్ట్స్‌, యోగాను రూపొందించే ప్రయత్నం

కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తే… మంచిది 36వ జాతీయ కరాటే చాంపియన్‌ షిప్‌ ప్రారంభోత్సవంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం యోగా, …

వరంగల్‌ మేయర్‌ ఎన్నికపై కెటిఆర్‌ కసరత్తు

ఎమ్మెల్యేలతో సవిూక్ష హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): వరంగల్‌ మేయర్‌ ఎంపిక కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పరేషన్‌ …

కాంగ్రెస్‌లో కష్టపడే నేతలకు గుర్తింపు లేదు

– ఢిల్లీలో లాబీయింగ్‌ చేసేవారికే పదవులు – ఢిల్లీ లాబీయింగ్‌ పద్దతికి స్వప్తి పలకాలి – కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌లో కష్టపడే …

కేసీఆర్‌ ఫ్రంట్‌ బీజేపీ లబ్ధికోసమే

– ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదు – కమ్యూనిస్ట్‌లపై మోదీ వ్యాఖ్యలు సిగ్గు చేటు – డిఫెన్స్‌ ఇండస్ట్రీలో ప్రైవేటీకరణకు అనుమతి దేశ రక్షణకు ముప్పు – సీపీఐ …

స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌రెడ్డి

– ఏకగ్రీవమైన  స్పీకర్‌ ఎన్నిక – పోచారంను స్పీకర్‌ చైర్‌ వరకు తోడ్కొని వెళ్లిన కేసీఆర్‌, ఉత్తమ్‌, ఈటెల – ఏకగ్రీవం చేసిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపిన …

పోచారం ఆధ్వర్యంలో..  వ్యవసాయరంగం అభివృద్ధి

– రైతు బంధు, రైతు బీమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి – వివాదరహితుడుగా గుర్తింపు పొందిన వ్యక్తి – అలాంటి వ్యక్తి స్పీకర్‌గా ఏకగ్రీవం కావటం మంచిపరిణామం …

సంక్షేమ కార్యక్రమాలకు..  ఎన్టీఆరే ఆధ్యుడు

– ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ – ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యుల ఘన నివాళి హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి …

పేలిన గ్యాస్‌ సిలీండర్‌ 

– ఇద్దరు మృతి, పలువురికి గాయాలు – కుషాయిగూడ స్టేషన్‌ పరిధిలో ఘటన హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల ఓల్డ్‌ కాప్రా …

పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా.. 

శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమితులైన మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఉదయం పౌరసరఫరాల భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన …