Main

రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం విఫలం

– కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ సికింద్రాబాద్‌, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. సికింద్రాబాద్‌ …

అక్టోబర్‌ 12నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

– 95లక్షల చీరల పంపిణీకి ఏర్పాట్లు – ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : అక్టోబర్‌ 12నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు ఐటీ, పురపాలక …

ఎం.ఇ.ఎఫ్.ఐ అధ్వర్యంలో శిక్షణ తరగతులు

నాచారం (జనంసాక్షి) : మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 29 30 తేదీల్లో మల్లాపూర్ లోని ఎస్ ఎల్ ఎన్  గార్డెన్లో జరుగుతున్న …

రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ దాడులు

– ఏకకాలంలో 11మంది సభ్యుల బృందంతో 15చోట్ల దాడులు – హైదరాబాద్‌లోని రేవంత్‌, అతని బంధువుల ఇండ్లలోనూ సోదాలు – తాళాలు పగులగొట్టి రేవంత్‌ నివాసంలోకి వెళ్లిన …

ఔటర్‌పై ప్రమాదంలో ఒకరు మృతి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి):రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం హిమాయత్‌ సాగర్‌ దగ్గర ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లి …

వాజ్‌పేయ్‌ అత్యుత్తమ రాజకీయ నేత

ఆయన వల్ల దేశ అణుశక్తి ప్రపంచానికి తెలిసింది మండలిలో నివాళి అర్పించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి):  దేశ ప్రధానుల్లో మాజీ ప్రధాని వాజపేయి విలక్షణమైన నేత …

మండలి నిరవధిక వాయిదా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 27(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. గురువారం  ఉదయం మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌, మంత్రులు, మండలి …

కరుణానిధి మహత్తర రాజకీయ నేత

ఆయన వల్ల్నే సిఎంలు జెండా ఎగురవేస్తున్నారు తమిళ రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్రన్న కెసిఆర్‌ మండలి ఘనంగా నివాళి హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి):  తమిళనాడు దివంగత మాజీ సీఎం …

తెలంగాణలో వచ్చేది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

స్వామివారిని దర్శించుకున్న తలసాని హైదరాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  తెలంగాణలో వచ్చే ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే ప్రజలు పట్టంకడుతారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ …

రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు

తెరాస సర్కారుపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు హైదరాబాద్‌: రాజకీయ కక్షతోనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. …

తాజావార్తలు