తెలంగాణ

జడ్చర్ల, మే 16 (జనంసాక్షి): వేసవి కాలంలో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు తీవ్ర ఎండల వల్ల ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా ఎయిర్ …

నిరుద్యోగులను నట్టేట ముంచి……

చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి…. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి హయత్ నగర్, …

ధాన్యం కొనుగోలు కేంద్రంలో చెలరేగిన మంటలు

మే15: జనం సాక్షిసూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో కొనుగోలు కేంద్రంలోని …

కేన్స్ రెడ్ కార్పెట్‌పై పోచంపల్లి ఇక్కత్ మెరవనుంది

భూదాన్ పోచంపల్లి, మే 16 (జనం సాక్షి ): ఇక్కత్ చేనేత అంబాసిడర్ రష్మీ ఠాకూర్ 2026లో జరిగే 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై …

జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

జడ్చర్ల, మే 15 (జనంసాక్షి): జడ్చర్ల పురపాలక సంఘం కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర కలకలం …

యశోదలో కోమా పేషెంట్ కు అరుదైన శస్త్ర చికిత్స, ప్రాణాలు కాపాడిన ప్రముఖ వైద్యులు

నిజామాబాద్ సిటీ మే15: జనం సాక్షి: రోడ్డు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న పేషెంట్ కు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రి లో అరుదైన శస్త్ర చికిత్స …

మన గ్రంథాలయ జ్ఞానోత్సవం…కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేష్ బాబు

హయత్ నగర్, మే 15 (జనం సాక్షి) హయత్ నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో “99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” …

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు ప్రారంభం

హయత్ నగర్, మే 15 (జనం సాక్షి) హయత్ నగర్ లో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2026 27 విద్యా సంవత్సరానికి దోస్త్ ద్వారా అడ్మిషన్ల …

వాస్విక్ ఫౌండేషన్ను అభినందించిన ప్రజలు ప్రయాణికులు

బచ్చన్నపేట మే 15 ( జనం సాక్షి ): జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ …

మక్క కొనుగోలు జాప్యంపై రోడ్డెక్కిన రైతులు

రేగొండ,మే 15 (జనం సాక్షి); కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూస్తున్నా మక్కలను కొనుగోలు చేయటంలేదని ఆరోపిస్తూ రేగొండ మండలం లింగాల గ్రామ రైతులు …