తెలంగాణ

సంతాప తీర్మాణంలో తెలంగాణ పేరెత్తని ఎర్రబెల్లి దయాకర్‌రావు

హైదరాబాద్‌ జనంసాక్షి: టీడీపీ మహానాడులో టీటీడీపీ కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టిన అమరుల సంతాప తీర్మాణంలో తెలంగాణ పదాన్ని రాకుండా జాగ్రత్తపడ్డారు. ప్రాంతీయ ఉద్యమాలలో బలిదానాలు చేసేకున్నవారందరికి …

సైబరాబాద్‌ సీపీగా బాధ్యతలు చేపట్టిన ఆనంద్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ట్రాఫిక్‌ బాస్‌గా నగర ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు విశేష కృషి చేసిన ఆయనకు …

ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె సైరన్‌ మోగింది. 17 వేల మంది ఆర్టీసీ కాట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ, ఇతర దీర్ఘకాలిక సమస్యల …

నా జీవితంలో మరుపురాని ఘట్టం… ‘వస్తున్నా మీకోసం’

తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ : తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కొనియాడారు. గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణంలో …

ఇటీవల మరణించిన నేతలకు మహానాడు నివాళులు

హైదరాబాద్‌ : గండిపేట ప్రాంగణంలో తెదేపా మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. గత రెండేళ్లలో చనిపోయిన పార్టీ నేతలకు మహానాడు నివాళులు అర్పించింది. తెలంగాణ ఉద్యమంలో అత్మహత్య చేసుకున్న …

ఇనుప ఖనిజం పరిరక్షణ యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌ : బయ్యారం ఉక్కు ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. ఇనుప …

సమ్మె నోటీపు ఇచ్చిన టీఎంయూ, ఈయూ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఆర్టీసీ ఎండీకి గుర్తింపు సంఘాలైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌లె సమ్మెనోటీసు ఇచ్చాయి. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని , రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 …

ఆర్టీసి ఎంప్లాయిన్‌ యూనియన్‌, టీఎంయూ సమ్మె నోటీసు

హైదరాబాద్‌ : ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్‌ , టీఎంయూ సమ్మె నోటీస్‌ ఇచ్చాయి. జూన్‌ 10లోగా డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. అర్టీసీలో ఒప్పంద కార్మికుల …

పాల్వంచ కేటీపీఎస్‌ సాంకేతిక లోపం

ఖమ్మం, జనంసాక్షి: పాల్వంచ కేటీపీఎస్‌లోని 10వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతు ఏర్పాట్లు చేస్తున్నారు.

టీడీపీ మహానాడుకు హాజరైన హరికృష్ణ

హైదరాబాద్‌, జనంసాక్షి: గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఉదయం గండిపేటలో జరుగుతున్న టీడీపీ మహానాడుకు …

తాజావార్తలు