ముఖ్యాంశాలు

మత్స్యకారులకు అండగా తెరాస ప్రభుత్వం

కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే సతీష్ కుమార్ మృత్యుకారుల దినోత్సవ సందర్భంగా. ర్యాలీ కొల్లాపూర్ వేడుకలు ఘనంగా నిర్వహించి బైకు ర్యాలీ నిర్వహించిన అనంతరం కొల్లాపూర్ లో …

జిల్లాస్థాయి జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు సైన్స్ పెర్

వనపర్తి జిల్లా కేంద్రంలో సూర్యచంద్ర హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు సైన్స్ ఫెర్ నిర్వహించడం జరిగింది.గణిత ప్రదర్శనలో రాణించినటువంటి విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి …

విజ్ఞానమనేది తరగనిది, వయసుతో సంబంధం లేకుండా జ్ఞానాన్ని సంపాదించడమనేది నిరంతర ప్రక్రియ

ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గ్రంధాలయాలు విజ్ఞాన భాండాగారాలు – రెండు కోట్లతో నిర్మించే కొత్తభవనలో జిల్లా కవులు, కళాకారుల కావ్యాలు అందుబాటులోకి చేస్తాం – ముగిసిన …

బూరుగడ్డ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం

మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో  కార్తీక మాసం సందర్భంగా  శ్రీ నల్లకట్ట సంతాన కామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని దక్షిణ …

పాటకు జేజేలు

సాహిత్య పఠిమకు జెజెలు … — అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న పాలమూరు జిల్లా కవులు మహబూబ్ నగర్ అర్ సి ,నవంబరు 21 (జనంసాక్షి ): తెలంగాణ …

నిరహంకారానికి, నిరాడంబరతకు, నిష్కల్మషత్వానికి, నిబద్దతకు నిదర్శనం. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి :

జాగృతి అభ్యుదయ  వ్యవస్థాపక అధ్యక్షులు భావన శ్రీనివాస్  ఎల్బీనగర్ (జనం సాక్షి) నిరహంకారానికి, నిరాడంబరతకు, నిష్కల్మషత్వానికి, నిబద్దతకు నిదర్శనం. ఎమ్మెల్యే  దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జాగృతి అభ్యుదయ  వ్యవస్థాపక …

నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం

కాలనీలలో నెలకొన్న    ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుంది అని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  తెలిపారు. వనస్థలిపురం డివిజన్ లో దాదాపు ఒక కోటి …

ముత్తాయికోట గ్రామంలో సిద్దేశ్వర స్వామి కళ్యాణమహోత్సవం

:హావేలి ఘనపూర్ మండల పరిధిలోని ముత్తాయికోట గ్రామంలోని సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంభ సమేతంగా దర్శించుకున్న సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి …

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

జెండా ఎగురవేసిన ముదిరాజ్ సంఘం నాయకులు ఆత్మకూరు(ఎం) నవంబర్ 21 (జనంసాక్షి) మొరిపిరాల గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ …

ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జాతీయ బృంద సభ్యులు

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జాతీయ బృందం ఢిల్లీ సభ్యులు పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు డాక్టర్ వందన సాయినీ …