ముఖ్యాంశాలు

మరుగుదొడ్డిని వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి-ఎంపీడీవో పద్మావతి

సైదాపూర్ జనం సాక్షి నవంబర్19మరుగుదొడ్డి నిర్మించుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాడుకోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎంపీడీవో పద్మావతి కోరారు. శనివారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో ప్రపంచ మరుగుదొడ్ల …

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

మక్తల్ నవంబర్ 19 (జనంసాక్షి) ఇందిరాగాంధీ ప్రపంచంలోనే శక్తివంతమైన ఉక్కు మహిళగా అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా పనిచేశారని నారాయణపేట జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి కొనియాడారు. …

ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ప్రేమ్ కుమార్ చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 19 : ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా …

పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా

– సర్పంచ్ లక్ష్మీ ఆనంద్ కుల్కచర్ల, నవంబర్ 19 (జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ముజాహిద్పూర్ సర్పంచ్ లక్ష్మీ …

సాగర్ రహదారిపై సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన బిజెపి నాయకులు

బిజెపి ఎంపి అరవింద్ ఇంటి పై తెరాసా నాయాకుల దాడి నీ నిరసిస్తూ ఇబ్రహీం పట్నం సాగర్ రహదారిపై సీఎం దిష్టి బొమ్మ దహనం చేసిన బిజెపి …

అన్నదాత వరి గోస… ప్రారంభం కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు.

యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమయ్య యాలాల నవంబర్ 19(జనంసాక్షి)ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్మకం సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనడానికి …

పోడు భూముల పట్టాలివ్వడం చారిత్రాత్మక నిర్ణయం

టిఆర్ఎస్ ముత్యం గారి సంతోష్ కుమార్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీహరి సొసైటీ చైర్మన్ చిన్నారపు ప్రభాకర్ జనం సాక్షి/ కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో పోడు …

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

వీణవంక నవంబర్ 19 (జనం సాక్షి)వీణవంక బాలుర గురుకుల పాఠశాల చెందిన 12 మంది విద్యార్థులు అలాగే హుజురాబాద్ పట్టణంలోని బాలికల గురుకుల పాటశాలకు చెందిన12 మొత్తం …

ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలి

సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్ రామన్నపేట నవంబర్ 19 (జనంసాక్షి) ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్ అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో …

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి

 రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.శనివారం …