ముఖ్యాంశాలు

భారాస స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉంది

` ఆదిలాబాద్‌ భాజపా జనగర్జన సభలో అమిత్‌ షా ఆదిలాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో భాజపా రాజ్యం తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో మంగళవారం …

అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో

హైదరాబాద్ : అక్టోబర్ 15, 16, 17,18వ తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనకు సిఎం కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారు. 15న హైద్రాబాద్ నుంచి బయలుదేరి, హుస్నాబాద్ నియోజకవర్గ …

నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్..!

  న్యూఢిల్లీ (జనంసాక్షి):-తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ నేడు విడుదల కానుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ …

ఏడాదిలో ‘రెండుసార్లు’ బోర్డు పరీక్షలు

` ఒత్తిడిని దూరం చేసేందుకే.. ` కేంద్ర విద్యాశాఖ ఢల్లీి (జనంసాక్షి):ఏటా రెండుసార్లు నిర్వహించతలపెట్టిన పది, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రెండిరటికీ హాజరుకావడం తప్పనిసరి కాదని …

సమష్టిగా పనిచేసి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడుదాం

` టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హైదరాబాద్‌: తనపై నమ్మకంతో ప్రభుత్వం ఆర్టీసీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించిందని, తన శక్తి మేరకు సంస్థ అభివృద్ధికి …

బోర్లాగ్‌ సదస్సుకు మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి

` తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాలని ఆహ్వానం ` అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. 24 నుంచి 26వరకు అమెరికాలో సదస్సు హైదరాబాద్‌ (జనంసాక్షి):తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, …

భూకంప ధాటికి అఫ్ఘానిస్థాన్‌ అతలాకుతలం

` 2వేలకు పెరిగిన మృతుల సంఖ్య హేరాట్‌(జనంసాక్షి):అఫ్ఘానిస్థాన్‌వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మరణించారు. 400 …

విజనరీ వల్లే విశ్వనగరం

100 ఏళ్ల ముందుచూపుతో సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు ట్విట్టర్‌ (ఎక్స్‌)లో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ (జనంసాక్షి) : విజనరీ ఉండటం వల్లే విశ్వనగరంగా హైదరాబాద్‌ విలసిల్లుతోందని ఐటీ …

ప్రతీకారం తీర్చుకుంటాం..

ముష్కరుల మూలాలను పెకిలించేదాకా దాడులు ఆపేది లేదు అధికారికంగా యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్‌ సైన్యం హమాస్‌ మిలిటెంట్లలను వందలాది మందిని మట్టుబెట్టామని వెల్లడి వేలాదిమంది పౌరులకు గాయాలు.. …

భ్రష్టుపట్టిన నాయకులా జర్నలిస్టుల నీతిని ప్రశ్నించేది?

అక్రమార్కులపై కత్తి గుచ్చేది.. మానవీయ కథనాలతో కన్నీరు తుడిచేది పాత్రికేయుడే.. ఒక్క ఓటు కూడా నిజాయితీగా ఓటు వేయించుకోలేనివారు అలా మాట్లాడటం హాస్యాస్పదం పత్రికకు ఎడిటరే శిరస్సు …