ముఖ్యాంశాలు

ఆరోగ్యశాఖలో 1931 హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు

హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌(మహిళలు) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,666 పోస్టులతో పాటు తెలంగాణ వైద్య విధాన …

తుమ్మలతో భట్టి భేటి

దమ్మపేట(జనంసాక్షి):మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఆదివారం ఆయన్ను కలిశారు.సుమారు గంటపాటు …

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

దిల్లీ(జనంసాక్షి): కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు (ూనీనితిజీ ఉజీనిటష్ట్రతి జీటఎతిబిబివట బినీ ష్ట్రనీబజూతిబిజీశ్రీ). ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సర్‌ గంగారాం …

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌

` ఇక్కడ అవినీతి, మత తత్వానికి చోటుండదు: ప్రధాని మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో అవినీతి, …

కర్నాటకలో ఆపరేషన్‌ లోటస్‌..

` బీజేపీ ఎమ్మెల్యే కేఎస్‌ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు బెంగళూర్‌(జనంసాక్షి): ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కుప్పకూల్చే కుయుక్తులకు కాషాయ పార్టీ మళ్లీ పదునుపెడుతోంది. కర్నాటకలో ఆపరేషన్‌ లోటస్‌కు …

రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నాం

` సాగునీటి రాకతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరిసాగు ` రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):రైతుల శ్రేయస్సే ధేóే్యయంగా సీఎం కేసీఆర్‌ …

విజయవంతంగా ఆదిత్య`ఎల్‌1.. తొలి భూకక్ష్య పెంపు

బెంగళూరు(జనంసాక్షి):ఇస్రో చేపట్టిన ఆదిత్య మిషన్‌ సూర్యుడి దిశగా దూసుకెళ్తున్నది. ప్రస్తుతం భూమిచుట్టూ తిరుగుతున్న ఆదిత్య ఎల్‌`1 కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా మార్చారు. ఆదివారం ఉదయం 11.45 …

‘జమిలి’ రాష్ట్రాలపై దాడే..

` దీనిపై ఉన్నతస్థాయి కమిటీ అనేది కేవలం నామమాత్రపు ప్రక్రియే. ` కమిటీ కూర్పుపైనా అనుమానాలు ఉన్నాయి ` అందుకే మా నేత అందులో ఉండేందుకు నిరాకరించారు.:రాహుల్‌ …

ముందస్తు ఆలోచనలేదు

` పార్లమెంటులో  మా ఎజెండా ప్రకటిస్తాం ` జమిలి ఎన్నికలపై అనురాగ్‌ ఠాకూర్‌ న్యూఢల్లీి (జనంసాక్షి):లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని ముందస్తు ఎన్నికలకు వెళ్ల ఉద్దేశం …

జమిలి ఎన్నికలపై మీరేంచెప్తారు? ` భారాస  వైఖరిని అడిగిన రేవంత్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. జమిలి ఎన్నికలకు తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.హైదరాబాద్‌ గాంధీభవన్‌లో రేవంత్‌ మాట్లాడారు. …