ముఖ్యాంశాలు

ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

` మధ్యంతర ఉత్తర్వులను సవరించిన ధర్మాసనం ` టీచర్‌ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం ` ఉపాధ్యాయ దంపతులకు మాత్రం అదనపు పాయింట్లు …

సెప్టెంబరు 2న జీహెచ్‌ఎంసీలో  డబుల్‌ ఇళ్ల పంపిణీ

` 12వేల మంది లబ్ధిదారులకు కేటాయించనున్న ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి):డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబరు 2న …

ప్రిగోజిన్‌ను మేం చంపలేదు: రష్యా

మాస్కో(జనంసాక్షి):ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా పోరాడిన కిరాయి సైన్యం ‘వాగ్నర్‌ గ్రూప్‌ అధిపతి యెవ్‌గెని ప్రిగోజిన్‌ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించాడు. అయితే, అతడిది ప్రమాదవశాత్తు సంభవించిన …

ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం ` కీలక నిర్ణయం..

దిల్లీ(జనంసాక్షి): ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా వీటి ధరలను అదుపులో ఉంచడంతో పాటు, నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడం కోసం …

తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు..

` హర్షం వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ (అఓ ఐఅఖీ) హర్షం వ్యక్తంచేశారు. జాతీయ …

తెలంగాణ కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలి

` చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ ప్రజాగర్జన సభలొ ఖర్గే ` దళిత గిరిజనులకు పెద్దపీట.. ` ఎస్సీలకు 18శాతం,ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు ` రాష్ట్రంలో కొత్తగా 5 …

తెలంగాణలో కోకాకోలా మరిన్ని పెట్టుబడులు..

` సిద్ధిపేట ప్లాంట్‌కు అదనంగా రూ.647 కోట్లు ` కరీంనగర్‌ లేదా వరంగల్‌లో రెండో తయారీ కేంద్రం ` ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సంస్థ …

రైల్లోకి అక్రమంగా సిలిండర్.. టీ చేస్తుండగా పేలి 10 మంది మృతి

చెన్నై: తమిళనాడులోని మధురై రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైలులోని కిచెన్‌లో సిలిండర్‌ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బోగీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో ఏడుగురు మృతి …

(ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్‌ చరిత్రను సృష్టించింది

` ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం హైదరాబాద్‌(జనంసాక్షి):సేఫ్‌ లాండిరగ్‌ అనే చివరి ఘట్టాన్ని చేరుకోవడం ద్వారా చంద్రయాన్‌ 3 ప్రయోగం సంపూర్ణ …

గిరిజన మహిళపై థర్డ్‌ డిగ్రీ కేసు

` సుమోటోగా కేసు విచారించిన హైకోర్టు హైదరాబాద్‌(జనంసాక్షి): స్వాతంత్య దినోత్సవం రోజున ఎల్బీనగర్‌లో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేసిన ఘటనపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. …