బిజినెస్

తక్షణం తప్పించండి

– అరుణ్‌ జైట్లీపై కేజ్రీవాల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌17(జనంసాక్షి): కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని మంత్రి పదవి నుంచి తక్షణమే తప్పించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  డిమాండ్‌ …

నిప్పులు చిమ్ముతూ నింగికి

– పీఎస్‌ఎల్‌వీసి 28 విజయవంతం శ్రీహరికోట,డిసెంబర్‌16(జనంసాక్షి):ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గగనతలంలో మరోసారి తన సత్తా చాటింది.  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు …

లండన్‌లో ఘోరం

– ముస్లిం యువతిని బస్సులో నుంచి తోసేశారు లండన్‌,డిసెంబర్‌16(జనంసాక్షి): లండన్‌లో ఘోరం జరిగింది. ఓ ముస్లిం మహిళను బస్సులో నుంచి తోసేశారు. ఇటీవలికాలంలో యూరప్‌లో ముస్లింలపై దాడులు …

నా కూతురు పేరు జ్యోతి సింగ్‌

– నిర్భయంగా వెల్లడించిన తల్లి న్యూఢిల్లీ,డిసెంబర్‌16(జనంసాక్షి): ‘నా కూతురి పేరు జ్యోతిసింగ్‌. ఆమె పేరును వెల్లడించడానికి నేనేవిూ సిగ్గుపడటం లేదు’ అని నిర్భయ తల్లి బహిరంగంగా తన …

నకిలీ శనగ పిండి

– రాందేవ్‌ బాబా పేర అమ్మకం పహాడీషరీఫ్‌,డిసెంబర్‌16(జనంసాక్షి): కల్తీ శనగపప్పు తయారు చేసి రాందేవ్‌ బాబా ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ పేరుతో విక్రయిస్తున్న ఓ మిల్లుపై సైబరాబాద్‌ ఎస్‌వోటీ …

కేబినెట్‌ ఫైళ్లను ఎత్తుకెళ్లారు

– కేజ్రీవాల్‌ ఫైర్‌ ఢిల్లీ,డిసెంబర్‌16(జనంసాక్షి): సీబీఐ దాడుల్లో తమ ప్రభుత్వ కేబినెట్‌ విూటింగ్‌కు సంబంధించిన దస్త్రాలను సైతం సీజ్‌ చేశారని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం ఆరోపించారు.సీబీఐ …

క్షమాపణలు చెప్పండి

– మా కార్యాలయంపై దాడులు దారుణం న్యూఢిల్లీ,డిసెంబర్‌15(జనంసాక్షి): ఢిల్లీ సచివాలయంలో సీబిఐ దాడులు చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. తమ కార్యలయంపై దాడులు చేయడం …

తెలంగాణలో పెట్టుబడులకు చైనా ఆసక్తి

– సీఎం కేసీఆర్‌తో బీజింగ్‌  రాయబారి భేటి హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి):తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా చైనా కంపెనీలు ఆసక్తి చూపించాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇటీవల తాను చైనా …

ప్రగతి నిరోధకులే అడ్డుకుంటున్నారు

– ప్రధాని నరంద్ర మోదీ కొచి,డిసెంబర్‌15(జనంసాక్షి): ప్రధాన నరేంద్ర మోదీ మరోసారి పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీతో  పాటు ఇతర ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో …

రైతుల ఆత్మహత్యల నివారణపై కార్యచరణ

– పార్టీ ఫిరాయింపులు సరికాదు – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి): రైతుల ఆత్మహత్యల నివారణకు కార్యచరణను ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరావమ్‌ తెలిపారు. తెలంగాణలో రైతుల …