బిజినెస్

బాల నేరస్థుడి విడుదల

– గుర్తు తెలియని ప్రాంతానికి తరలింపు న్యూఢిల్లీ,డిసెంబర్‌ 19(జనంసాక్షి):  నిర్భయ అత్యాచారం కేసులో జువైనల్‌ నేరస్తుడిని శనివారం జువైనల్‌ ¬ం నుంచి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు …

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి

– స్వాగతం పలికిన సీఎం, గవర్నర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌18(జనంసాక్షి): శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం  సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట …

మహానుభూతి

– మెట్రోరైల్లో మంత్రుల సవారీ – పాతబస్తీ వరకు పొడగిస్తాం – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌18(జనంసాక్షి): మెట్రో నిర్మాణం ఓ అద్భుతమని మెట్రోరైలులో ప్రయాణం చేయడం తనకెంతో …

అవసరమైతే జైలుకు

– బెయిల్‌ పిటీషన్‌ పెట్టుకోరాదని సోనియా, రాహుల్‌ నిర్ణయం న్యూఢిల్లీ,డిసెంబర్‌18(జనంసాక్షి): ఉభయ సభలను కుదిపేసిన నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో అవసరమైతే జైలుకు వెళ్తామని, కానీ బెయిల్‌ పిటీషన్‌ …

అమెరికాలో ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలన్న వ్యాఖ్యలపై మాలాలా తీవ్ర అభ్యంతరం

– జాతి విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి న్యూఢిల్లీ,డిసెంబర్‌18(జనంసాక్షి): అమెరికాలో ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలన్న వ్యాఖ్యలపై శాంతి నోబెల్‌ నోబెల్‌ పురస్కార గ్రహీత మలాలా తీవ్ర అభ్యంతరం తెలిపింది.అమెరికాలో …

విపక్షాలపై అస్త్రంగా సీబీఐ

– అరవింద్‌ కేజ్రీవాల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌18(జనంసాక్షి): బీజేపీ సర్కారు విపక్షాలపై దాడులు చేయడానికి సీబీఐని అస్త్రంగా వాడుకుంటుందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. దిల్లీ ముఖ్యమంత్రి …

తెలంగాణ సర్కారుకు ప్రతిష్టాత్మక అవార్డు

హైదరాబాద్‌,డిసెంబర్‌17(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోబోతోంది. సీఎన్‌బీసీ నెట్‌వర్క్‌ 18 పురస్కారం లభించింది. ప్రామిసింగ్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2015గా జ్యూరి …

రిస్కు తీసుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు

– విద్యార్థులతో ముఖాముఖిలో సుందర్‌ పిచాయ్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌17(జనంసాక్షి): రిస్క్‌ తీసుకోవడానికి ముందుకు రావాలని విద్యార్థులకు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పిలుపునిచ్చారు.రిస్కు తీసుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు …

వీణ- వాణిలకు పరీక్షల తర్వాతే శస్త్రచికిత్స

– చిగురిస్తున్న ఆశలు హైదరాబాద్‌,డిసెంబర్‌17(జనంసాక్షి):  అవిభక్త కలవలు వీణా-వాణిలకు ఆపరేషన్‌ సాధ్యం అవుతుందని ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే బ్రిటన్‌ వైద్యులు ఈ విషయం ప్రకటించి వీరిని …

ప్రధానితో పిచాయ్‌ భేటి

న్యూఢిల్లీ,డిసెంబర్‌17(జనంసాక్షి):  భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌  గురువారం భేటీ అయ్యారు. ఇరువురు పలు అంశాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. మోదీ ‘మేకిన్‌ ఇండియా’ నినాదం …