బిజినెస్

తెలంగాణకు మరో 45 వేల గృహాలు

న్యూఢిల్లీ,డిసెంబర్‌21(జనంసాక్షి): తెలంగాణకు 45 వేల గృహాలను కేంద్ర గృహా నిర్మాణ శాఖ మంజూరు చేసింది. 45 వేలకు పైగా గృహాలకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. అనుమతుల …

సర్వజన శ్రేయస్సే సర్కారు లక్ష్యం

– అధికారక క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌: సర్వజన శ్రయస్సే తెలంగాణ సర్కారు లక్ష్యమని ముఖ్యంత్రి కేసీఆర్‌ తెలిపారు. నిజాం కాలేజీ మైదానంలో ప్రభుత్వం అధికారికంగా …

పోలీసులతో ప్రజలు మమేకం కావాలి

– ప్రధాని మోదీ ఉద్భోధ రణ్‌ ఆఫ్‌ కచ్‌: ‘పోలీసులు సున్నితత్వాన్ని తప్పక అలవర్చుకోవాలి. ఆ మేరకు ప్రజలతో మరింత మమేకమయ్యేలా పోలీసు శాఖ సంస్థాగత మార్పులు …

కేజ్రీవాల్‌ జైట్లీ పరువునష్టం దావా

– అవినీతిపై విచారణకు ఆదేశించిన కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ …

బాల నేరస్థుడి విడుదలను వ్యతిరేఖిస్తూ ఆందోళన

– జ్యోతిసింగ్‌ తల్లిదండ్రుల అరెస్టు దిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో బాల నేరస్థుడు విడుదలయ్యాడు. దిల్లీలోని ఓ ఎన్జీవో సంరక్షణలో బాల నేరస్థుడు …

నాలుగు దశాబ్దాల తర్వాత ఇరాక్‌లో అందాలపోటీ

బాగ్దాద్‌:ఇరాక్‌ చరిత్రలో నాలుగ దశాబ్దాల అనంతరం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఉగ్రవాదుల కాల్పులతో అట్టుడికే ఇరాక్‌ లో  43 ఏళ్ల తరువాత అందాల పోటీలు నిర్వహించారు. …

సైనిక శక్తికి సాంకేతిక పరిజ్ఞానం తోడవ్వాలి

– మిలటరీ యువ ఇంజనీర్లకు రాష్ట్రపతి ఉద్భోధ హైదరాబాద్‌,డిసెంబర్‌ 19(జనంసాక్షి):   సైనిక శక్తి సాంకేతిక పరిజ్ఞానం తొడవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ యువ మిలటరీ ఇంజనీర్లకు సూచించారు.సరికొత్త …

వచ్చే విద్యాసంవత్సరానికి టీచర్ల పోస్టుల భర్తీ

– ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంగారెడ్డి,డిసెంబర్‌ 19(జనంసాక్షి): వచ్చే విద్యాసంవత్సరం ఆరంబానికి ముందే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాద్యాయ పోస్టులన్నింటిని భర్తీ చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం …

విశ్వనగరంగా హైదరాబాద్‌

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌ 19(జనంసాక్షి):  విశ్వనగరంగా హైదరాబాద్‌ విరాజిల్లు తుందని, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కెటి రామారావు అన్నారు. …

భారత్‌కు వ్యతిరేక విమర్శలు వద్దు

– మంత్రి వర్గం పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఇస్లామాబాద్‌,డిసెంబర్‌ 19(జనంసాక్షి):  భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలు, కామెంట్లు చేయవద్దని తన మంత్రి వర్గానికి పాకిస్తాన్‌ ప్రధాని …