బిజినెస్

దిలీప్‌ కుమార్‌కు పద్మభూషణ్‌

– ఇంటివద్దే ప్రదానం చేసిన రాజ్‌నాథ్‌ ముంబాయి,డిసెంబర్‌13,(జనంసాక్షి):బాలీవుడ్‌ నటుడు దిలీప్‌కుమార్‌ను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ అవార్డ్‌ తో గౌరవించింది. చెన్నైలో భారీ వరదలు జనజీవనాన్ని ఇబ్బందులకు గురిచేసిన …

భారత్‌ జపాన్‌ కీలక ఒప్పందాలు

న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జనంసాక్షి):  భారత్‌ జపాన్‌ల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. దిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో ప్రధాని నరేంద్రమోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే భేటీ అయ్యారు. ఈ …

మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనుసవాల్‌

– ఫెడరల్‌ స్పూర్తిని కొనసాగిస్తాం – దక్షిణాది రాష్ట్రాల సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ విజయవాడ,డిసెంబర్‌12(జనంసాక్షి):  దేశంలో మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనసవాల్‌గా మారారని కేంద్ర హోంమంత్రి …

కార్పోరెట్‌ ఆసుపత్రులు దోపిడీకి నిలయాలు

– శవాలకూ పరీక్షలు – షుగర్‌ పరీక్షకు వెళితే 28 టెస్టులు – గవర్నర్‌ ‘ఉగ్ర’నరసింహన్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌12(జనంసాక్షి):  వైద్యరంగంలో కార్పోరేట్‌ ఆసుపత్రులు దోపిడీకి నిలయాలుగా మారాయని తెలంగాణ …

క్యాంపు రాజకీయాలు రాజ్యాంగ విరుద్ధం

– ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం – ఆరు చొట్ల ఎన్నికలు – 27న పోలింగ్‌ – భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌12(జనంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు రాజ్యాంగ విరుద్ధమని, …

ఎవరెస్టు ఎత్తుకు మనబిడ్డలు

– మంత్రి చందూలాల్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌12(జనంసాక్షి): ఎవరెస్టు పర్వతమంత ఎత్తుకు మన తెలంగాణ బిడ్డల ఖ్యాతి ఎదుగుతున్నదని పర్యాటక మరయు సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌  కొనియాడారు. …

గ్రేటర్‌ ఎన్నికల మానిఫెస్టో ప్రత్యేకం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌11(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు టిఆర్‌ఎస్‌  ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్‌శాఖమంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందులో గ్రేటర్‌ …

జనవరిలో జీహెచ్‌ఎంసీల ఎన్నికలు

– రిజర్వేషన్ల ఖరారు హైదరాబాద్‌,డిసెంబర్‌11(జనంసాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు వచ్చే జనవరి మూడో వారంలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది. జనవరి మొదటి …

టీఎస్‌పీఎస్సీకి ప్రతిష్టాత్మక అవార్డు

న్యూఢిల్లీ,డిసెంబర్‌11(జనంసాక్షి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ , విూ సేవ డిజిటల్‌విభాగాలకు స్కోచ్‌ సంస్థ 2015 స్మార్ట్‌ టెక్నాలజీ వినియోగంలో జ్యూరీ అవార్డులు దక్కాయి. తెలంగాణ రాష్ట్రం …

నేడు మోదీతో జపాన్‌ ప్రధాని భేటీ

న్యూఢిల్లీ, డిసెంబర్‌11(జనంసాక్షి): భారత్‌లో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబేకు ఢిల్లీలో ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా స్వాగతం పలికారు. …