బిజినెస్

కారెక్కనున్న రాజాసింగ్‌?

హైదరాబాద్‌,డిసెంబర్‌3(జనంసాక్షి): నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరే టిఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్దం అవుతున్నారు. గురువారం అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌,టిడిపిలకు చెందిన ప్రభాకర్‌, సాయన్నలు టిఆర్‌ఎస్‌లో …

తెలంగాణను ఆదుకోండి

– కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రుల విజ్ఞప్తి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 2 (జనంసాక్షి): కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో టీఆర్‌ఎస్‌ ప్రతినిధిబృందం భేటీ అయ్యింది.  భేటీలో ఉప …

99 శాతం షేర్ల దానం

– ఫేస్‌బుక్‌ సీఈవో సంచలన నిర్ణయం వాషింగ్టన్‌  డిసెంబర్‌ 2 (జనంసాక్షి): కూతురు పుట్టిన వేళా విశేషం ఏమోగానీ, ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకెర్‌బెర్గ్‌, ఆయన భార్య …

రాజీవ్‌ హంతకులకు సుప్రీంలో చుక్కెదురు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 2 (జనంసాక్షి): మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు  బుధవారం  స్టే విధించింది.  కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే వారి విడుదలపై  …

మోదీ ఇలాఖాలో కాంగ్రెస్‌ హవా

– గుజరాత్‌లో భాజాపాకు షాక్‌ – 31 జిల్లా పరిషత్‌లో 21 కాంగ్రెస్‌ కైవసం అహ్మదాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి): బీహార్‌ ఎన్నికల తరవాత సొంతరాష్ట్రం గుజరాత్‌లోనూ …

‘స్థానిక’ ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌ 2 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో 12 మందిని శాసన మండలి సభ్యులుగా ఎన్నుకునేందుకు నోటిఫికేషన్‌ విడుదలయింది. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాలలో …

స్వచ్ఛభారత్‌ అంటే పరిశుభ్రమైన భారత్‌ మాత్రమే కాదు

– చెత్త, మలినం మనసులోంచి తీసేయండి! – అసహనంపై మరోమారు  గళం విప్పిన రాష్ట్రపతి అహ్మదాబాద్‌,డిసెంబర్‌1(జనంసాక్షి): భారత్‌లో అసహనంపై లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో రాష్ట్రపతి …

అసహనంపై వామపక్షాల నిరసన

న్యూఢిల్లీ,డిసెంబర్‌1(జనంసాక్షి): దేశంలో పెరుగుతున్న అసహనాన్ని నిరసిస్తూ వామపక్ష ఎంపీలు పార్లమెంటు మెయిన్‌ గేటు దగ్గర ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీ పాలనలలో దేశంలో మతత్వం పెరిగిపోతోందంటూ ప్రభుత్వానికి …

జన్‌లోక్‌పాల్‌కు అన్నా మద్ధతు

న్యూఢిల్లీ,డిసెంబర్‌1(జనంసాక్షి): జన్‌లోక్‌పాల్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అడ్డుకుంటే తాను జోక్యం చేసుకుంటానని సామాజిక కార్యకర్త అన్నాహజారే అన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం న్న దిల్లీ అసెంబ్లీలో …

ఛండీ యాగానికి రండి!

– గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ ఆహ్వానం హైదరాబాద్‌,డిసెంబర్‌1(జనంసాక్షి): తానునిర్వహిస్తున్న చండీయాగానికి గవర్నర్‌ నరసింహన్‌ను   ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించారు. సొంత వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున దీనిని చేపట్టారు. …